బీఆర్ఎస్ బీఫాం అందుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. అభ్యర్థుల సభలు, సమావేశాలకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తానని మాట తప్పిన ప్రధాని మోదీ పాలమూరుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిలదీశారు.
అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బలిజపల్లి, జంగమయ్యపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థ
రైతు రాజ్యమే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగగా ఉన్న వ్యవసాయాన్ని తెలంగాణ వచ్చాక పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నా
కష్టపడితే ఏదైనా సాధ్యమే అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. మనిషి చేసే శ్రమలోనే దేవుడు ఉన్నాడన్నారు. రేవల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 60 మంది ఆదివార
యాసంగికి నీటి ఢోకా లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈ సీజన్లో పండించే పంటలకు నీటి సమస్య లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందింది. వారబందీ పద్ధతిలో మార్చి 31 వరకు ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగున�
ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి మండలం చిట్యాల, గ్రామంలో రూ.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల�
కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాకే ప్రధాని మోదీ తెలంగాణకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మోదీకి దమ్మూ, ధైర్యముంటే తెలంగాణలో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సాగునీటి రాకతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో అదనంగా కోటి ఎకరాలు సాగులోకి వచ్చాయని తెలిపారు.
వనపర్తి జిల్లాకేంద్రంలో రోడ్ల విస్తరణ ఒకప్పుడు పట్టణ ప్రజలకు కలగా మిగిలింది. తెలంగాణ రాకముందు నాటి ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో రోడ్ల విస్తరణ చేస్తాం.. అని చెప్పడం తీరా అమల్లోకి వచ్చేసరికి శూన్యంగా �
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత వనపర్తి పట్టణం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు, సకల హంగులతో పా�
రసాయనిక ఎరువుల వాడకంతో పుడమితల్లి విషపూరితంగా మారే పరిస్థితుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతా�