మరింత దూకుడు పెంచిన గులాబీ పార్టీ సంక్షేమం అమలులో ముందంజ టీఆర్ఎస్ గూటికి వలసల పర్వం పల్లెనిద్రతో సమస్యల పరిష్కారానికి మంత్రి నిరంజన్రెడ్డి కృషి వజ్ర సంకల్పం పేరుతో అధికారులకు అసైన్మెంట్ వనపర్తి,
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): అగ్రి ఇన్పుట్స్ పరిశ్రమలకు తెలంగాణ కేంద్ర బిందువని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. భారత్లో అగ్రి ఇన
తెలంగాణ ఏర్పాటుతో గ్రామాల ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందని, ఇది కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి వననర్తి జిల్లా ఖాల్లాఘణపురం �
నిర్వీర్యం చేసే దిశగా చర్యలు రాష్ట్రంలో సమృద్ధిగా ఎరువులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉపాధి పనులకు అడ్డంకు లు సృష్టిస�
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కాలానికి అనుగుణంగా రైతులు మారాలి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి డిండి విత్తనోత్పత్తి క్షేత్రం �
వ్యవసాయంలో రైతును మించిన శాస్త్రవేత్త లేడని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని పిలుపునిచ్చారు.
సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, మే 14 (నమస్తే తెలంగాణ) : ఇంటింటికీ మిషన్ భగీరథ జలాలు అందించాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆ�
రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మాదిరిగానే ఏటా రెండుసార్లు వ్యవసాయ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఏడాదికి రెండుసార్లు పదిరోజులపాటు వ్యవసాయ ప్రగతిపై రోజుకొక కార్యక
వానకాలం పంటలపై ఎలాంటి ఆంక్షలు లేవని, రైతులకు ఇష్టమైన పంటలు పండించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అయితే వరితో పోల్చితే ఇతర పంటలు లాభదాయకంగా ఉండటంతో వాటి సాగుకు రైతులను ప్రోత్సహిస్�
సాగుచేస్తే రైతుకు స్థిరమైన ఆదాయం భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం 20లక్షల ఎకరాల్లో సాగుచేస్తే భారత ప్రభుత్వమే మన రైతు దగ్గరికి దిగివస్తుంది.. ఏ రంగంలోనైనా తెలంగాణ నంబర్వన్ వ్యవసాయశాఖ మ�
వడ్లు కొనకుంటే పుట్టగతులుండవు అన్నదాతలను అవమానిస్తారా..? ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 4: ప్రతి గ్రామంలో పర్యటిం�
పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూ ష్ గోయల్ బరితెగించి మాట్లాడారని, ధాన్యం కొనుగోళ్లపై ఆయన చెప్పినవ న్నీ అబద్ధాలేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు. క
ఈ ఆర్థిక సంవత్సరం రూ.75 వేల వరకు.. రూ.లక్ష వరకు వచ్చే ఆర్థిక సంవత్సరం మాఫీ సహకార సంఘాల మార్కెటింగ్కు అవకాశం మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, మార్చి 30 : వ్యవసాయ పంట రుణాలను విడుతల వారీగా మాఫీ
మూసాపేట, మార్చి 30 : అడ్డాకుల మండలం బలీదుపల్లికి చెందిన ఎర్రంశెట్టి సాగర్ వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.50వేల చెక్కును బుధవారం వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. �
టీఆర్ఎస్ నాయకుడు, వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు వాసి మనిగిల్ల నాగిరెడ్డి మృతిపట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సంతాపం తెలిపారు. మంగళవారం ఆయన నాగిరెడ్డి భౌతికకాయం వద్ద నివ