గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు లేని కాలంలో జీవనోపాధి కల్పించే లక్ష్యంతో రూపొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(నరేగా) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగ�
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. గత వారం, పది రోజులుగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురువడంతో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. అయితే వరినాట్లు వేస్తుండడంతోపాటు మొక్కజొన్న, పత్తికి రెండ�
వ్యవసాయ పనులు వదిలి రైతులు సింగిల్ విండోల బాటపడుతున్నారు. రోజుల తరబడి రైతులు మండల కేంద్రానికి చేరుకొని క్యూలైన్లలో నిల్చుని ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కా ర్�
ఇల్లెందు పరిసర ప్రాంత రైతులకూ యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా బస్తాల కోసం కర్షకులు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు శుక్రవారం తెల్లవారు�
జిల్లాలో వానకాలం సాగు పనుల్లో రైతులు బిజీ అయ్యారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వానకాలం సాగు ఆశాజనకంగా షురూ అయ్యింది. పొలాల్లో దుక్కులు దున్నుతున్నారు. వరినార్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు
తొలకరి చినుకు ముందే పలకరించడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడుతున్నారు. అయితే, ఈ సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలొస్తున్నాయి.
నల్లగొండ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాంతో జిల్లా అంతటా వర్ష ప్రభావం కనిపించింది. వారం రోజులుగా సూర్య ప్రతాపంతో తల్లడిల్లిన ప్రజాన�
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు వలసలు వెళ్లకుండా నిరోధించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీ మ్ కింద కనీసం వంద రోజులు కూలీలకు ఉపాధి కల్పిస్తారు. అలాగే, జాబ్కార్డు కలిగి ఉండి 20 రోజులు పనిచేసిన వ�
నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు, నర్సాపూర్ (జీ) మండలం బూరుగుపల్లి(కే) గ్రామాలను అనుసంధానం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం బ్రిడ్జి నిర్మించారు. ఎస్సారెస్పీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంతెన భారీ వరదలతో ఈ ఏ
బిచ్కుంద మండల కేంద్రంలో ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు నగలు దోచుకునేందుకు వచ్చిన దుండగుడు హత్యచేసి పారిపోయాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకోగా.. ఇందు�
అన్నదాతలు పొలంబాట వీడి పోరుబాట పట్టారు. జోరుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుమీదకు ఈడ్చిందంటూ ఆర్తనాదాలు చేశారు. కొంతమందికే పంటల రుణమాఫీ చేయడంతో మాఫీకాని రైతులు ఆందోళనల�
ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తేలికపాటి వర్షాలు తప్ప గట్టి వానలు కురవలేదు. దీంతో చెరువులు, చెక్డ్యామ్లు జలాలు లేక వెళవెళపోతున్నాయి. మరోవైపు అన్నపూర్ణ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగ
ములుగు జిల్లాలో గతంతో పోల్చితే సాగు పనులు వెనుకబడిపోయాయి. గత నాలుగేళ్లలో జూన్, జూలై మాసాల్లో వర్షాలు విస్తారంగా కురిసి చెరువులు మత్తడులు పడితే ఈ ఏడాది మాత్రం ఆశించిన వర్షాలు కురవక చెరువులు ఎండిపోయి కని
అసలే వర్షాకాలం.. ఆపై ముమ్మరంగా కొనసాగుతున్న వ్యవసాయ పనులు.. దీనికి తోడు ఇది పాముల కాలం.. వెరసి రైతన్నలకు విషసర్పాలతో పొంచి ఉన్న ప్రమాదం.. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు, సూచనలతో పాటుగా అప్రమత్తతే రైతులకు శ్రీర