రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. యాసంగిలో వ్యవసాయ పనులకు సరియైన నీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ పనులు అంతంతమాత్రంగానే సాగాయి. దీంతో అనేక మంది ఉపాధి హామీ పనులకు వెళ్లక తప్పని పరి
ఖరీఫ్లో పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు రైతులు పొలాల్లో దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో.. రైతులు వానకాలం వ్యవసాయ పను లను ప్రారంభించారు.
మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. వేసవికాలం కావడంతో కూలీలకు పనులు చేయడానికి గ్రామాల్లో వ్యవసాయ పనులు లేవు. దీంతో ఉపాధిహామీ పనులకు పెద్ద ఎత్తున కూలీలు తరలివస్తున్నారు.
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా జిల్లాలో ఉపాధి హామీ పనులకు ఏకంగా లక్ష మందికిపైగా కూలీలు హాజరవుతున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు రోజూ చెల్లించే కూలిని కేంద్ర ప్రభుత్వం సవరించింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉపాధి కూలి రూ.272 చెల్లిస్తుండగా తాజాగా దీనిని రూ.28లకు పెంచింద�
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గురువారం వికారాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనులకుగాను అత్యధిక సంఖ్యలో కూలీలు హాజరయ్యారు.
మండలంలోని పద్మన్నపల్లి గ్రామ చెంచు కాలనీలో వారం రోజులుగా తాగునీరు లేక చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం కిందట కాలనీలో ఉన్న బోరు మోటరు కాలిపోయినట్లు వీటీడీఏ అధ్యక్షుడు సలేశ్వరం తెలిపారు.
జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆయా పంటల సాగు ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం వరినాట్లు జోరందుకున్నాయి. వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో 90,495 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా, ఈసార
అప్పటిదాకా కష్టాలు, కన్నీళ్లలో బతికి కాస్త జీవితంలో కుదురుకోగానే కొందరు తమ జీవనవిధానాన్నే మార్చివేసుకుంటారు. ‘జీవితంలో స్థిరపడ్డాం.. ఇక ఏమవుతుందిలే’ అని భావిస్తుంటారు. తాము ఎక్కడి నుంచి వచ్చామనే మూలాల�
పంట పొలాల్లో ఎడ్లు నాగలితో వ్యవసాయ పనులు చేయడం, పంట ధాన్యాన్ని, పంటకు అవసరమైన వస్తువులను ఎడ్ల బండ్లలో చేరవేసుకునే రోజులు పోయి చాలా కాలమైంది. వ్యవసాయంలో వాహన, యంత్ర వినియోగం కొనసాగుతున్నది. ఇందులో ట్రాక్ట�
ఆలస్యంగా వచ్చినా తొలకరి వానలు రోజూ పడుతున్నాయి. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని రైతులు వానలకు ముందే పంటలు సాగు చేశారు. దుక్కులు తడిపి పత్తి విత్తనాలు పెట్టారు. తొలకరి వా�