ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా విస్తారంగా వానలు పడినా జనగామ ప్రాంతంలో మాత్రం అంతంతే కురిశాయి. వ్యవసాయ సీజన్ మొదలై రెండు నెలలు దాటినా అన్ని పంటల సాగు 50 శాతం లోపే ఉంది. జిల్లాలో 3,25,104 ఎకరాల సాధారణ విస్తీరానికి జ�
యూరియా కోసం అన్నదాతలు నరకయాతన పడుతున్నారు. వ్యవసాయాన్ని వదిలి కంటిమీద కనుకు లేకుండా గడుపుతున్నారు. అదను దాటితే పంట అక్కరకు రాదని ఎరువు కోసం ఆరాటపడుతున్నారు. సద్దులు కట్టుకొని కుటుంబాలతో సహా వెళ్లి సొసై�
జిల్లాలోని హాకాసెంటర్లకు వస్తున్న టన్నుల కొద్ది యూరియా పక్కదారి పడుతుండగా, వ్యవసాయ అధికారులు మాత్రం వాటి నిర్వాహకులు నిజాయితీ పరులేనని, హాకా కేంద్రాల ద్వారా యూరియా రైతులకు సక్రమంగా అందుతున్నదని సర్టి�
వర్షాకాలం సమీపిస్తున్నది.. అదునుకు వానలు పడుతుండడంతో విత్తనం వేసేందుకు రైతులు దుక్కులు, వరినారు పోసేందుకు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా పంటల సాగు, విత్తన ఎంపిక విషయంలో రైతులకు వ్యవసాయ
వానకాలం సమీపిస్తున్నది. కానీ జిల్లాకు అవసరమైన జీలుగ విత్తనాలు ఇప్పటి వరకు రాలేదు. మరో రెండు వారాల్లో వరి సాగు చేసే రైతులు జీలుగ కోసం ఎదురు చూస్తున్నారు. సరఫరా ఆలస్యమైతే సాగు కూడా వెనుకబడుతుందని వారు వాపో�
జనగామ మండలంలోని ఎల్లంల, పెంబర్తి, సిద్దెంకి గ్రామాల్లో వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన వరి పం టలను సోమవారం వ్యవసాయ అధికారులతో కలిసి ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లా డి ధైర్య�
అకాల వర్షంతో రైతన్న ఆగమాగమవుతున్నాడు. గురువారం రాత్రి, శుక్రవారం ఈదురు గాలులతో కురిసిన వానకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. వరి పంట నేలవాలగా, మామిడి కాయలు రాలిపోయా యి. చేతికొచ్చిన మక్కజొన్
మండలంలోని వేముల, చక్రాపూర్లో ఆదివారం వ్యవసాయ అధికారులు అనిల్కుమార్, సురేశ్ పర్యటించారు. ఆకాల వర్షానికి దెబ్బతిన్న పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో అనిల్కుమార్ మాట్లాడుతూ.. వేమ�
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. లింగాల రాజయ్య(57) అనే రైతు బుధవారం తన వ్యవసాయ పొలం వద్ద వరికొయ్యలను కాల్చాడు. ఈ క్రమంలో పొగలు బాగా లేచి ఊపిరాడక ఆయన చేనులోనే చనిపోయా�
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడుత రూ.లక్షలోపు రుణమాఫీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించి జాబితా వెల్లడించినప్పటి నుంచి రైతుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. రుణమాఫీ విషయంలో అధికారులకు పూర్తిస్థాయి సమాచారం
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో వ్యవసాయాధికారులు అందుబాటు లేక రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో జీలుగు విత్తనాలు అందించడంలో ఆ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చినప్పట
వరి సాగులో నారుమడి యాజమాన్యం కీలకమైనది. నారు బాగుంటేనే పంట బాగుంటుంది. విత్తనాల ఎంపిక నుంచి నారుమడి దశ వరకు జాగ్రత్తలు తీసుకుంటే ఆపైన తెగుళ్ల బెడద, ఇతర సమస్యలు దరిచేరవని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
నైరుతి రుతుపవనాల రాకతో జిల్లాలో తొలకరి వర్షం పలకరించింది. రెండు, మూడు రోజులుగా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. తొలకరి జల్లులు సరైన సమయానికి కురువడంతో ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు