అధిక దిగుబడి వస్తుందని నమ్మించి నాసిరకం వరి విత్తనాలు అంటగట్టడంతో తీవ్రంగా నష్టపోయామని, నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైతులు సంబంధిత ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ధ�
నకిలీ విత్తనాలపై జిల్లా యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. జిల్లాలోని ఏ ఒక్క రైతు కూడా వాటి బారినపడకుండా చర్యలకు ఉపక్రమించింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని రైతులకు రైతువేదిక భవనాల్లో ఎలా అప్రమత్తంగ�
హనుమకొండ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు సందర్శించా రు. ‘కలెక్టర్ లోడ్ రిటర్న్' శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ప్రచురితమైన కథనం సంచలనంగా మారింది.
సాగునీటి ఎద్దడితో పాటు తీవ్ర కరువులోనూ శ్రీవరిసాగు వరిపంటను సాగుచేయవచ్చు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడిని పొందవచ్చు. అనతి కాలంలోనే రైతులు శ్రీవరి సాగుతో మంచి లాభాలను పొందవచ్చు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలోని రైతులు పంటల సాగులో బిజీ అయ్యారు. మండలంలో మొత్తం 16192 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని మండల వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 10837 ఎకరాల్లో వరి, 4300 ఎకరాల్లో పత్తి, 854 ఎకరాల్లో మొక్�
ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో వేయడం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలోని రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతూ.. ఫోన్లకు మెసేజ్లు వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, �
ఎలాంటి అనుమతులు లేకుండా రైతులకు ఎరువులు, విత్తనాలు విక్రయించినా, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసగించినా వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేయడంతోపాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని టాస్క్ఫోర్స్ �