రైతులకు మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మెరుగైన సేవలందిస్తామని మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్నను స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవ�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ కార్యదర్శిపై కాంగ్రెస్ నేత, మార్కెట్ వైస్ చైర్మన్ దాడి చేసిన ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. భయభ్రాంతులకు గురైన సిబ్బంది కార్యాలయానికి తాళం వేసుకొని బిక�
ఉమ్మడి జిల్లాలోని 18 వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీలు)లను సిబ్బంది కొరత వేధిస్తున్నది. 234 మంది ఉద్యోగులకు 77 మందే ఉండగా, వారిపై అదనపు పనిభారం పడుతున్నది. అసియాలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కె
కాగజ్నగర్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం సిబ్బంది లేక ఖాళీగా దర్శనమిస్తున్నది. కొందరు ఏదో ఒక కారణం చెప్పి సెలవుపై ఉండగా.. మరికొందరు కాంట్రాక్టు ఉద్యోగులు పాలకవర్గం వేధిస్తూన్నారంటూ విధులకు రా
కాంగ్రెస్ సర్కారు రైతులను చిన్నచూపు చూస్తున్నది. ఇప్పటికే రుణమాఫీ, రైతుబంధు పెంపు వంటి హామీలను ఎగ్గొట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ధాన్యం సేకరణలోనూ మొండి‘చేయి’ చూపుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఆర్భాటంగా ప్రార�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో మంగళవారం పత్తి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ నెల నుంచి మద్దతు ధర క్వింటాకు రూ. 7,521 ఉండగా మంగళవారం రూ. 6,900 పలికింది. తే�
సోయా కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభిస్తున్నారు. కానీ కొనుగోళ్లు మాత్రం చేయడం లేదు. ఇదేమంటే కేంద్రం ప్రారంభానికే పరిమితమని అధికారులు చెబుతుండడంతో రైతులు బిత్తర పోతున్నారు. అసలేం జరిగిందంటే.. సోయ�
నల్లగొండ జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. సోమవారం దేవరకొండ నూతన వ్యవసాయ మార్కెట్ క�
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలక వర్గాలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవసాయ మార్కెట్లకు త్వరలోనే పాలక వర్గాలను ప్రకటిస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్ల
పదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండె.. తెలంగాణ ప్రభుత్వంలో ఎట్లయిందో కళ్ల ముందే కనిపిస్తున్నది.. అభివృద్ధిని చూసి మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి కేసీఆర్ను దీవ
రైతుల నుంచి యాసంగి మక్కలను కొనుగోలు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లాలో 20 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. పీఏసీఎస్ల ద్వారా వీటిని నిర్వహించనున్నారు.
వ్యవసాయ రంగానికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని, అందులో భాగంగానే రై తన్న సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.