వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను సైతం ఆదివాసీ మహిళలకు రిజర్వ్ చేసి వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రూ.45లక్షల వ్యయంతో నిర్మిస్తున్న చైర్మన్ గది, మరుగుదొడ్ల న