తము సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని పలువురు దళిత కుటుంబాలు అదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో సర్వే నెంబరు 318, 49లో ఎకరం భూమిని దాదాపు 70సంవత్�
అధికారం అండతో ఆ పార్టీ నాయకులు.. పేద గిరిజన రైతులకు చెందిన రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిపై కన్నేశారు. సదరు గిరిజన రైతులకు, వారి పొరుగు రైతుకు మధ్య ఉన్న పోరును ఆయుధంగా చేసుకున్నారు. ఆ తరువాత వీరి అధికార బలాన�
గిరిజనులు ఇండ్లకు, వ్యవసాయ భూముల్లోకి వెళ్లకుండా కొంతమంది దారిని కబ్జా చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని , వెంటనే హెలికాప్టర్ కొనిచ్చి తమను ఆదుకోవాలని ఎరుకల (ఎస్టీ) కుటుంబాలు, రైతులు సోమవారం ప్రజావా�
అర్హులను పక్కనపెట్టి పక్కా భవనాలు, వ్యవసాయ భూములు, ఆస్తులు ఉన్న వారికి ఇండ్ల జాబితాలో చోటు కల్పించడంపై ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన నిరుపేదలు, దరఖాస్తుదారులు అంబేద్కర్ విగ్రహం ఎదుట �
ఇన్ని రోజులు నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ మాఫియా ఇప్పుడు పల్లెలనూ పట్టి పీడిస్తున్నది. వ్యవసాయ భూములు, పచ్చని పంట పొలాలను టార్గెట్గా చేసుకొని అక్రమార్జనకు తెగబడింది. ఏటా రెండు పంట
రోహిణికార్తె ప్రవేశంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులు వానకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత వారం కురిసిన భారీ వర్షంతో వ్యవసాయ భూములు తడిసి ముద్దయ్యాయి. ముందస్తుగా కురిసిన వర్షాలకు రైతులు అప్ప
అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేశారని, నిరుపేదనైన తనకు ఇల్లు ఇప్పించాలని ఓ మహిళ కలెక్టర్ జితేశ్ వి పాటిల్కు గురువారం తన గోడు విన్నవించుకుంది. చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి వ�
కేటీకే ఓసీ-3 నుంచి వచ్చే దుమ్ము, ధూళితో రోగాల పాలవుతున్నామని, తమ వ్యవసాయ భూములు సింగరేణికి అప్పగించడంతో ఉపాధి లేక ఉపాసముంటున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు ఆవేదన
కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టు ఇప్పుడు దిక్కు అయ్యిం ది. ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ వ్యతిరేకించినా ఆ ప్రాజెక్టే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష�
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటల్లో నీళ్లులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. మండలంలోని చండూర్కు చెందిన రైతు కుమ్మరి శేఖర్కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, పక్కన ఉన
సాగర్ ఆయకట్టు భూములకు మూడు నాలుగు రోజుల్లో నీరందేలా చూస్తామని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య అన్నారు. నారాయణపురంలో సాగర్ కెనాల్ కింద వడలిపోతున్�
విలేకరి ముసుగులో ఓ వ్యక్తి అర్చకుడిని నిలువునా ముంచాడు. ఎస్సారెస్పీలో పోయిన భూమి పట్టా చేయిస్తానని రూ.31.50 లక్షలు వసూలు చేసి, నకిలీ ప్రొసీడింగ్ చేతిలో పెట్టాడు.
వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్, ఇతర గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే, ఆ రైతులకు రైతు భరోసా పోయినట్టే. పవన విద్యుత్తు ప్లాంట్లకు లీజుకు ఇచ్చినా అంతే సంగతి. బ్యాటరీ స్టోరేజీ, పంప్డ్ స్టోరేజీ ప్ల
భూభారతి (ధరణి) పోర్టల్లో నమోదై, వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతు భరోసా పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిం�