నిన్న, మొన్నటివరకు హైదరాబాద్ మహానగరానికే పరిమితం అనుకొన్న 22ఏ నిషేధిత జాబితా రాష్ట్రమంతా చుట్టుకొన్నదనే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ పరిధిలోని జనగామ, హనుమకొండ జిల్లాల్లోనే వందల
కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ(భూములు అమ్మడం, కొనడం నిషేధం) పేరిట భూదందాకు తెరలేపింది. అప్పులు చేసి కొన్నేండ్ల కిందట వ్యవసాయ భూములను కొని.. ప్రభుత్వానికి రూ.లక్షల్లో రుసుమును చెల్లించి వ్యవసాయేతర భూముల కిందకు మ�
వ్యవసాయ భూముల మాదిరిగానే పట్టణాల్లోని ఆస్తులకు సబంధించి నక్ష చిత్రాలు తయారుచేసే పనిని మున్సిపల్శాఖ వేగవంతంగా చేపడుతున్నది. దీనికోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా కొన్ని పట్టణాలను ఎంపిక చేయగ
ఎల్ నినో ప్రభావం సాగు విస్తీర్ణంపై స్పష్టంగా కనబడుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడంతో పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం, �
భూమినే నమ్ముకొన్న బహదూర్గూడ రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. బుల్లెట్ ట్రైన్ హబ్ పేరుతో ఇక్కడి అమాయక రైతుల నుంచి 650 ఎకరాల వ్యవసాయ భూములను దౌర్జన్యంగా లాక్కొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్�
తమ పంట భూములకు సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువల ద్వారా నీరందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాలువపై శుక్రవారం రైత�
తమ పంట భూములకు సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువల ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రైతులు జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాలువ కట్టపై శుక్రవారం నిరసన తెలిపారు.
ఫార్మా గ్రామాల్లోని పచ్చనిపొలాల్లో మళ్లీ చిచ్చు రాజుకున్నది. రైతులు సాగు చేస్తున్న భూములపై అధికారులు, పోలీసులు జేసీబీలతో దండయాత్రకు దిగారు. దీంతో పచ్చని పొలాలను ధ్వంసం చేసేందుకు వచ్చిన అధికారులపై రైతు
తమకు న్యాయం చేయాలని కోరుతూ పెద్దపల్లి బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులు శుక్రవారం పెద్దపల్లి శివారులోని పెద్దకల్వలలో నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొని మాట్లాడారు. రైత
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు మంగళవారం అటవీ, రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూముల హద్దులు చూపిస్తున్నారు. ఈ సమయంలో నచ్చల్ ఎల్లాపూర్ గిరిజనులు హద్దులు చూపిస్తున్న ప్రదేశ�
ప్రభుత్వం వ్యవసాయ భూములు, ప్లాట్ల ధరలు పెంచడంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో కొనుగోళ్లకు బ్రేక్లు పడ్డాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో భూ ముల ధరలు 50 నుంచి 70 శాతం పెంచడంతో క�
యాసంగి పంట ఇంటికొచ్చింది.. వానకాలం పంటకు సాగు భూములు సిద్ధం చేయడానికి సన్నద్ధమవుతున్న రైతులు యాసంగి పంట ఆనవాళ్లను ఆ భూములోనే వేసి కలియ దున్నాల్సిందిపోయి.. పంట అవశేషాలను పోగు చేసి నిప్పు పెడుతున్నారు. ఇలా
పంట అవశేషాలను కాల్చొద్దు.. భూమిలోనే కలియదున్నాలని అధికారులు పదేపదే చెబుతున్నా కొందరు రైతులు వినకుండా నిప్పు పెడుతున్నారు. అవగాహన లేకుండా చేసిన చిన్న తప్పిదంతో చుట్టు పక్కల రైతుల వ్యవసాయ భూముల్లో ఉన్న ప�