ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు 2023-24 ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.4482 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది.
ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను పూర్తిగా తహసీల్దార్లే చేపట్టనున్నారు. ఇప్పటివరకు తహసీల్దార్తోపాటు, డిఫ్యూటీ తహసీల్దార్ ఇద్దరికీ ధరణి లాగిన్ సౌకర్యం ఉండగా.. ఇకపై ఒక్క తహసీల్దార్కే ల
Telangana | అన్నదాతకు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టుల నీళ్లు రాక, బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. బావుల్లో పూడిక తీసేందుకు మునుపటిలా క్రేన్లను ఆశ్రయిస్తున్నారు.
రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో నగరంలో స్థిరాస్తుల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రజలు
ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులోని వ్యవసాయ భూముల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది. గ్రామశివారులోని అటవీ ప్రాంతంతోపాటు వ్యవసాయ తోటలలో రెండ్రోజులుగా సంచరిస్తున్నదని గ్రామస్తులు భయపడుతున్�
ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇంటితో పాటు అతడి కుటుంబానికి చెందిన మూడు వ్యవసాయ భూములను ఈ నెల 5న వేలం వేయనున్నారు. ఈ ఆస్తులన్నీ ముంబాకే గ్రామంలో ఉన్నాయి.
మండలంలోని ఎల్లూరు గ్రామంలో బొకివాగుపై గత 12 సంవత్సరాల క్రితం బొకి వాగు ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దాదాపు 2000 ఎకరాల పంట సాగుకు నీరు అందించడమే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దానికి రెండు కుడి,ఎడమ �
పదెకరాలలోపు వ్యవసాయ భూములున్న రైతులకే ప్రభుత్వం రైతుబంధు అమలు చేయాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కోరారు. మండలిలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు.
కూరగాయల సాగులో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. అధిక గ్రామాలు కూరగాయల పంటలను సాగు చేస్తూ హైదరాబాద్లోని పలు మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.
ఉదయాన్నే ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దళారులను బతిమిలాడాల్సిన అవసరం లేదు. పేపర్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన ముచ్చటే లేదు. మధ్యవర్తులు లేరు. పట్వారీ, గిర్దావర్ ప్రమేయం లేదు.
తక్కువ పెట్టుబడితో లక్షలు ఎలా సంపాదించాలను కుంటున్నారా.. అయితే మీరు కోడేరుకు తక్కువ ధరలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి రంగులతో కూడిన ఓ బోర్డును పెట్టండి.
ఉపాధి కూలీలకు చేతినిండా పని నకిరేకల్ వివిధ గ్రామాల రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తమ వ్యవసాయ భూముల్లో ఉపాధి హామీ కింద చేపల చెరువుల నిర్మాణం చేపడుతున్నారు. హామీ జాబ్కార్డు కలిగిన స�