రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పడిపోనున్నది. ప్రస్తుతం జిల్లాలో రైతు భరోసా కింద 3,25,216 మంది రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ద్వ
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను అమలు చేసి 150ఏండ్లు గా తాము సాగు చేస్తున్న వ్యవసాయ భూములను తమ పేరున పట్టాలు చేయాలని 8తండాలకు చెం దిన గిరిజన రైతులు శుక్రవారం వారి తండాల నుం చి వనపర్తి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయ
రైతులు వ్యవసాయ భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ‘భూ సర్వే’ తప్పనిసరి చేయాలన్న నిబంధనపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూ భారతి బిల్లులో భాగంగా ఈ నిబంధనను తీసుకొచ్చిన
మా ఊర్లో వంట అయ్యగార్ల ఇళ్లు పెద్దగా లేవు. ఉన్న ఒకటి రెండు ఇళ్లల్లో మగవాళ్లు చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్లు లేదా వైష్ణవ ఆలయాల్లో పూజారులుగా ఉండేవాళ్లు. వాళ్లకు వ్యవసాయ భూములూ, మంచి ఇళ్లూ ఉండడంతో బయటివాళ�
వ్యవసాయ భూముల కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నిలిచిపోయింది. నిత్యం వేలాదిగా ధరణి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా, పట్టాదారు పుస్తకాల జారీ ప్రక్రియ ఆరు నెలలుగా ఆగిపోయింది.
దాదాపు పదిహేనేండ్ల కిందట పత్రికల్లో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. కొంపల్లి నుంచి మేడ్చల్ రహదారికి ఆనుకొని ఓ కుటుంబానికి పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అవసరం వచ్చి అందులో నాలుగెకరాలు అమ్ముకున్నారు.
ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాతరేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములను గుంటల లెక్కన అమ్ముతూ ప్రభుత్వ ఆదాయా�
వ్యవసాయ భూములపై హకులను ధ్రువీకరించాల్సింది అధికారులు కాదని, సివి ల్ కోర్టు మాత్రమే తేల్చాలని హైకోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టులకు కూడా ఆ అధికారం లేదని స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కండ్ల ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉండవెల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డు నూ తన కమిటీ ప్రమాణ స్వీకార కార�
రుణమాఫీపై సర్కారు తీరుతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్ని అర్హతలున్నా మాకు రుణమాఫీ రాలేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొందరేమో అప్పులు తెచ్చి వడ్డీ కట్టినా మాఫీ వర్తించకపోవడంతో లబోదిబోమంటున్నారు. �
ప్రతి రైతు తమ వ్యవసాయ భూముల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే భూగర్భ జలాలు మరింతగా వృద్ధి చెందుతాయని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో రవీందర్రావు ఆధ�
రాష్ట్రం రాకముందు కరెంట్ ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వదు. కోతలతో ఇబ్బందులు పడ్డం. చుక్కనీరందక వ్యవసాయ భూములు నెర్రెలు బారాయి. రెండు, మూడు గంటలు ఇచ్చే కరెంట్తో పనులు కుంటుపడ్డయ్. కేసీఆర్ వచ్చినంక�
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. ఇటీవల ఏసీబీ దాడుల్లో పలువురు ఉద్యోగులు పట్టుబడిన సందర్భాలూ ఉన్నాయి. ఆర్టీవో కార్యాలయాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రధానమైన రెవెన్యూ శాఖలో అవినీతి �
జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం పొడిగా, ఉక్కపోతగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా చల్లబడింది. జిల్లా కేంద్రంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో గంటపాటు చిరుజల్లులు కు�