Adilabad | రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా(HYDRAA) కూల్చివేతలపై బాధితులు(Victims )ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇలాంటి తరహా కూల్చివేతలకు పలు జిల్లాల్లో అధికారులు శ్రీకారం చుట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేత�
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి అండర్-17 కబడ్డీ పోటీలు చీకట్లోనే నిర్వహించారు. ఫైనల్ పోటీలు జరిగే సరికి రాత్రి కావడంతో సెల్ఫోన్ లైట్ల వెలుతురులోనే ముగించేశారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాలను ఎస్పీ గౌష్ ఆలం విలేకరుల సమావేశంలో వెల్
పారదర్శంగా ముందుకెళ్లాల్సిన మున్సిపల్ అధికారులే నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యులు ఇళ్లుకట్టుకుంటే అది లేదు.. ఇది లేదు.. అంటూ కఠినంగా వ్యవహరిస్తుండగా, అదే పెద్దల విషయం�
Heavy Rains | రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.
Adilabad | ఆదిలాబాద్ జిల్లా రామాయిలో రేణుక సిమెంటు పరిశ్రమ (Renuka cement industry)ఏర్పాటులో భాగంగా తమ భూములు ఇవ్వమంటూ నిర్వాసిత రైతులు గురువారం ఆదిలాబాద్(Adilabad) కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన(Farmers dharna) నిర్వహించారు.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథులు సోమవారం గంగమ్మ ఒడికి చేరారు.
కరీంనగర్-మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పాత ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అతిత్వరలో జరగనున్నాయి. అందుకోసం తాజాగా ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ
‘పేదరికంలో మగ్గుతున్నాం. నేను కట్టుకున్న ఇంట్లోకి నా కొడుకు రానివ్వడం లేదు. ఈ విషయమై గతంలో భార్యతో కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు చేశాం. తిరిగి కూతురు ఇంటికి వెళ్తుండగా భార్య మృతిచెందింది. అయినా సమస్య పరి�
మారుమూల పల్లెల్లో జోరుగా గంజాయి సాగవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కెరమెరి మండలం దేవుడుపల్లిలో పోలీసులు తనిఖీలు చేయగా, తాక్సాండే పోచిరాం పత్తి చేనులో గంజాయి మొక్కలు కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తున్�