తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సమయంలో బియ్యం ఉత్పత్తిలో దేశంలో తొలి పది స్థానాల్లో కూడాలేని స్థితి నుంచి ఇవ్వాళ నంబర్ 1 స్థానానికి చేరుకోవడం గర్వంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారా
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దిగుబడులు ప్రారంభమైనా.. కొనుగోళ్లు ప్రారంభంకాలే దు. దీంతో రైతులు చేతికొచ్చిన పంటను నిల్వ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 23న పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని ప్రకటి
మంచిర్యాల ప ట్టణంలోని ఐబీ చౌరస్తాలో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ‘మంచి మంచిర్యాల’ అక్షరాల తొలగింపు అం శం గందరగోళానికి దారి తీసింది. ఆదివారం సా యంత్రం వరకు కనిపించిన సెల్ఫీపాయింట్ సోమవారం ఉదయానికి కనప�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి వర్షం కురిసింది. బోథ్ మండలంలోని కొన్ని ప్రాంతాల్లో గంటన్నరపాటు వర్షంతో కురియడంతో పంటలకు నష్టం వాటిల్లింది.
ప్రభుత్వ భూములు జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రెస్మీట్ పెట్టిన ప్రతిసారి చెబుతున్నారు. మా పార్టీ వాైళ్లెనా, వేరే పార్టీ వాైళ్లెనా ఎవరైనా సరే ఉపేక్షించమంటున్�
Adilabad | కుమ్రం భీం(Kumram Bheem) వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో రేపు విద్యా సంస్థలకు(Educational institutions) ప్రభుత్వం సెలవు(Holiday) ప్రకటించింది. ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్ ఉత్
Hyderabad | మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఏడేండ్ల బాలిక.. శవమై కనిపించింది. బిడ్డ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ విషాద ఘటన సూరారంలో చోటు చేసుకుంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయాలంటూ పోరుబాటపట్టిన ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే గ్రామస్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మద్దతు తెలిపారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చె�
గుర్తింపు కోసం ఆధార్ కార్డు ఉన్నట్లే ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు అందించేందుకు సర్కారు కసరత్తు మొదలు పెట్టింది.. ఈ మేరకు జిల్లాలో గురువారం నుంచి సర్వే ప్రారంభించింది.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన కుటుంబం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు కారుల�
జిల్లా యంత్రాంగం చెరువుల అక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపిస్తున్నది. ఇందులో భాగంగా ఇటీవల లక్షెట్టిపేట-ఇటిక్యాల చెరువులను సర్వే చేసేందుకు నోటీసులివ్వగా, అందులో ప్లాట్లు చేసి విక్రయించిన రియల్టర్ల గుండెల్ల�
‘మా అమ్మ ఎక్కడికెళ్లింది.. నాకు అమ్మ కావాలి..’ అంటూ పీఎంపీ వైద్యం వికటించి మృతి చెందిన శ్రీలత.. నాలుగేళ్ల కూతురు అన్విత రోదించడం అందరినీ కలచివేసింది. నస్పూర్ నాగార్జునకాలనీకి చెందిన చింతం శ్రీలత ఈ నెల 29న మ�