ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ మహనీయుల చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. శుక్రవారం ఊట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగణంలోని కుమ్రం భీం విగ్రహానికి ఐటీడీ�
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని పిప్రిలో బుధవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యేలు సమస్యలను ఏ కరువు పెట్టారు.
Deputy CM Bhatti | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తమ్మిడిహట్టి బరాజ్ (Tammidihatti) పనులను త్వరలో ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని పిప్ర�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రమేశ్ కాలనీకి చెందిన సింగరేణి ఆర్జీ-1 కార్మికుడు సంగే రవి కుమారుడు రిషి ఆదిత్య (18) ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని గుండాల జలపాతంలో సోమవారం గల్లంతైన విషయం తెల
రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమానికి నిధులివ్వకపోవడం అధికారులను అయోమయానికి గురి చేస్తున్నది. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయగా
పది రోజులుగా వర్షం ఎడతెరిపిలేకుండా కురవడంతో సీజనల్ వ్యాధులు ముసురుకున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం, కొత్త నీరు రావడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
నాడు అనారోగ్యంతో తండ్రి.. నేడు ప్రమాదవశాత్తు తల్లి మృతి చెందగా, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం తల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేకపోగా, స్థానికులు అందించిన విరాళ�
RTC Bus | ఓ ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి పశువుల కొట్టంలోకి(Cattle shed) దూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా(Adilabad) భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Adilabad | అదిలాబాద్(Adilabad) మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై(Municipality Vice Chairman) అవిశ్వాస తీర్మానం(No confidence) నెగ్గింది. దీంతో వైస్ చైర్మన్ జహీర్ రంజాన్ తన పదవి కోల్పోయారు. మున్సిపా లిటీలో 49 మంది సభ్యులు ఉండగా అవిశ్వాస తీర్మానానికి