ప్రభుత్వ భూములు జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రెస్మీట్ పెట్టిన ప్రతిసారి చెబుతున్నారు. మా పార్టీ వాైళ్లెనా, వేరే పార్టీ వాైళ్లెనా ఎవరైనా సరే ఉపేక్షించమంటున్�
Adilabad | కుమ్రం భీం(Kumram Bheem) వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో రేపు విద్యా సంస్థలకు(Educational institutions) ప్రభుత్వం సెలవు(Holiday) ప్రకటించింది. ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్ ఉత్
Hyderabad | మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఏడేండ్ల బాలిక.. శవమై కనిపించింది. బిడ్డ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ విషాద ఘటన సూరారంలో చోటు చేసుకుంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయాలంటూ పోరుబాటపట్టిన ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే గ్రామస్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మద్దతు తెలిపారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చె�
గుర్తింపు కోసం ఆధార్ కార్డు ఉన్నట్లే ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు అందించేందుకు సర్కారు కసరత్తు మొదలు పెట్టింది.. ఈ మేరకు జిల్లాలో గురువారం నుంచి సర్వే ప్రారంభించింది.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన కుటుంబం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు కారుల�
జిల్లా యంత్రాంగం చెరువుల అక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపిస్తున్నది. ఇందులో భాగంగా ఇటీవల లక్షెట్టిపేట-ఇటిక్యాల చెరువులను సర్వే చేసేందుకు నోటీసులివ్వగా, అందులో ప్లాట్లు చేసి విక్రయించిన రియల్టర్ల గుండెల్ల�
‘మా అమ్మ ఎక్కడికెళ్లింది.. నాకు అమ్మ కావాలి..’ అంటూ పీఎంపీ వైద్యం వికటించి మృతి చెందిన శ్రీలత.. నాలుగేళ్ల కూతురు అన్విత రోదించడం అందరినీ కలచివేసింది. నస్పూర్ నాగార్జునకాలనీకి చెందిన చింతం శ్రీలత ఈ నెల 29న మ�
‘70 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నం. ఇప్పుడచ్చి చెరువులో మా ఇండ్లున్నయంటున్నరు. గవ్విటిని కూల్చుతమని నోటీసులిచ్చిన్రు. కాల్మొక్తం. కనికరించి.. మాకు న్యాయం చేయుండ్రి’ అంటూ మంచిర్యాల జిల్లా భీమారం మండలం సుంకరిపల�
ప్రైవేట్ దవాఖానలో యథేచ్ఛగా కడుపు కోతలకు తెగబడుతున్నాయన్న విమర్శలున్నాయి. మాఫియగా మారి అవసరం లేకున్నా బాధితులను భయపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో ఆరోగ్యంతోపాటు, డబ్బులను కూడా నష్టపోతున్నామ
పోషకాహారంపై విస్తృతంగా అవగాహన కల్పించి, పోషకాహారం లోపం లేని జిల్లాగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. పోషణ్ మాహ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవార�