కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వచ్చిన ఓటర్ నమోదు దరఖాస్తుల్లో భారీగా తిరస్కరణకు గురయ్యాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా 48,440 అప్లికేషన్స్ వివిధ క�
ఫుడ్ పాయిజన్తో మరణించిన వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ (Shailaja) స్వగ్రామం బాదాలో పోలీసులు భారీగా మోహరించారు. శైలజ మృతదేహం ఆసిఫాబాద్ జిల్లా బాదా గ్రామానికి చేరుకున్నది. దీంతో ఆమె బంధువుల, గ�
ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు, రైతులు ఎట్టకేలకు పెద్దపులి భయం వీడారు. వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నపెద్దపులి ఎట్టకేలకు కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో అడుగుపెట్టింది. తొలుత మహారాష్ట్ర సరిహద్ద�
గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 29 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 10,255 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం సంబంధిత అధ�
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ పిల్లలాటను తలపిస్తున్నది. ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తున్నామన్న సోయి లేకుండా కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
Adilabad | మొరం కోససం తీసిన గుంత ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో చోటు చేసుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులల సంచా రం అలజడి సృష్టిస్తున్నది. కొన్ని రోజులుగా మంచిర్యా ల, నిర్మల్ జిల్లాల్లోని అటవీప్రాంత పల్లెల్లో నిత్యం ఎక్క డో చోట పశువులపై దాడులు చేస్తుండగా, ప్రజానీకం భయాంద�
నిర్మల్ జిల్లాలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. పదకొండు రోజులుగా పది గ్రామాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. సరిహద్దు దాటినట్టే దాటి మళ్లీ తిరిగొచ్చింది. తాజాగా నేరడిగొండ మండల
పట్టణంలోని బాలగంగాధర్ తిలక్స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 రాష్ట్ర స్ధాయి సాఫ్ట్బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా, బాలికల విభాగంలో ఉమ్మడి నిజామాబాద్ �
రాష్ట్రంలో పులుల సంచారం పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెరిగిన పులుల సంచారం అక్కడి అటవీ అధికారులు, ప్రజలకు నిద్రలేకుండాచేస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే బుధవారం ప్రారంభమైంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డులతోపాటు గ్రామాల్లో అధికారులు, సిబ్బంది ఇంటింటా పర్యటించి వివరా�