ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై (KCR) తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తమ మ�
పంటలు సరిగా పండక, అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్రమనస్తాపంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలం గర్కంపేట్కు చెందిన �
Electricity CE Chauhan | జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ జేఆర్ చౌహన్ తెలిపారు.
Adilabad | జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్( కన్స్ట్రక్షన్ ) జేఆర్ చౌహన్ తెలిపారు.
MLA Anil | పట్టణంలోని చాంద గ్రౌండ్లో జోగు బోజమ్మ, ఆశన్న జ్ఞాపకార్తం జోగు ఫౌండేషన్ తరపున మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ శనివారం ప్రారంభించా�
MLA Jadhav Anil | నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. త్వరలోనే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు .
మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసమే నూతన మండలాల ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వం మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం భోరజ్, సాత్నాల నూతన మండలాలకు సంబంధించి
Mancherial | విద్యాభారతి పాఠశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం రాత్రి సిల్వర్ జూబ్లీ సంబరాలను అత్యంత వైభవంగా పాఠశాల యాజమాన్యం నిర్వహించింది.
Adilabad | ఆదిలాబాద్(Adilabad) జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ చెరువు పరిసరాల్లో సోలార్ ప్లాంట్ను( Solar plant) ఏర్పాటు చేయవద్దంటూ రైతులు కోరారు.
Adilabad | ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరడిగొండ మండలంలోని అదిలాబాద్-నిర్మల్ రహదారి పై నారాయణపూర్ గ్రామ సమీపంలో కారు బోల్తా పడింది.
Adilabad | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Union Budget) తెలంగాణకు అన్యాయం జరిగిందని అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress) నాయకులు ఆందోళనలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వ�