సాంకేతిక విద్యతో చక్కటి భవిష్యత్తు ఉంటుందని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన సీసీసీ నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. యాజమాన్యం సిం�
బీజేపీ అంటే నమ్మకం కాదు అమ్మకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)ని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత ద�
ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తున్నది. అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డుపాలు చే�
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు
‘మంచిర్యాలలో మాకు నచ్చింది చేస్తాం.. నిబంధనలు పట్టించుకోం.. మాకు ఏ నిబంధనలు వర్తించవు..’ అన్నట్లుగా ఉంది అధికార పార్టీ తీరు. ప్రజాభీష్టం పేరిట విధ్వంసం చేయడం.. ఏ పని చేసినా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేస
ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్(ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్) రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం(ఉపాధ్యాయ) ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది.
Ex-minister Jogu Ramanna | క్రీడలతో మానసిక, శారీరక ధృడత్వం పెరుగుతుందని, క్రీడల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న క్రీడాకారులకు సూచించ�
Gold | బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ లారీ యాజమానికి సైతం ఓ వ్యక్తి ఆరు నెలల క్రితం ఇలాగే పిట్టలు విక్రయించాడు. నంబర్ తీసుకొని నెల రోజుల తర్వాత బంగారం దొరికిందంటూ వాట్సాప్లో ఫొటోలు, వీడియోలు పంపించాడు.
Adilabad | పత్తి అమ్మిన డబ్బులు చెల్లించకుండా బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ పంజాబ్ చౌక్ ఎస్బీఐ బ్యాంకులో(SBI bank) రైతులు నిరసన చేపట్టారు.