Telangana | బ్యాంకు అధికారుల వేధింపులకు రైతన్న బలయ్యాడు. వాళ్ల వేధింపులు తాళలేక బ్యాంకు ముందుకొచ్చి పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ విషాద ఘటన జరిగింది.
ఆదిలాబాద్ పట్టణంలోని 33వ వార్డులో 200 మంది రేషన్కార్డు లేని వారు ఉన్నారు. వీరిలో చాలా మంది కూలీ పనులు, కులవృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేషన్కార్డుల అర్హుల
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి.. ముందు మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న రూ.2500 ఇవ్వాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పండుగనూ సంతోషంగా జరుపుకోలేదని ఆవేదన వ�
తెలంగాణవాసుల కాశీయాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ప్రమాదానికి (Bus Accident ) గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటల
Adilabad | అధికారమే పరమావధిగా అమలకు సాధ్యంకాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న తీరుపై బీఆర్ఎస్(BRS protests) ఉద్య�
గత ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు రూ.18 వేలు చెల్లిస్తామని హమీ ఇచ్చారని, ఈ మేరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించేదంతా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే.. రేవంత్రెడ్డి సర్కారు ఇప్పటివరకు తట్ట మట్టి తీసింది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. తన పర్యటన సందర్�
భూమి, భుక్తి, విముక్తి కోసం ఆదివాసులు పోరాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆదివాసీల పోరాట స్ఫూర్తితో, ఉత్తేజంతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లికి �
Adilabad | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా యి. కార్డెన్ సెర్చ్లో(Cordon Search) పలు ఇళ్లలో దొరికిన కలప దుంగలు, ఫర్నిచర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Cold Wave | తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో చలిపులి (Cold Weather) వణికిస్తున్నది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రం భీమ్ జిల్లా సిర్పూర్ (యూ)లో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
మందు బాబులు తెగతాగేశారు. కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025కు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 31న ఒక రోజే మంచిర్యాల జిల్లాలోని 79 మద్యం దుకాణాలు, 17 బార్ అండ్ రెస్టారెంట్లలో రూ. 7 కోట్ల 70 లక్షల మద్యం పై చిలుకు అమ్మకా
వైద్యుడి నిర్లక్ష్యమే.. పసికందు ప్రాణం తీసిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పాత బెల్లంపల్లి పట్టణానికి చెందిన గందం గంగవ్వ �
నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్య లు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేరొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆసిఫాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించార�