KTR | రేవంత్ రెడ్డి సర్కార్ అన్నదాతల ఉసురు పోసుకుంటున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో రైతన్నలు ఉరేసుకుంటున్నారు.
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన రైతు ఉరికొయ్యలను ఎక్కుతున్నారు. ఆదిలాబాద్లో మరో రైతు బలవన్మరణం చెందారు. జిల్లాలోని బజార్హత్నూర్ మండలం వర్
రేవంత్ సర్కార్ పట్టింపులేని పరిస్థితితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. రైతుబంధు ఇవ్వకపోయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని వ�
కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులకు ఎలాంటి కష్టాలు రాలేదని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్రెడ్డి గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు సర్కారు మారిన తర్వా
రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన రైతు ఆత్మహత్యలపై అధ్యయన కమిటీ సభ్యులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, కోటిరెడ్డి, యాదవరెడ్డి, బాజిరెడ్డి గోవర్
BRS | అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆదిలాబాద్(Adilabad) జిల్లాలోని గుడిహత్నూర్ మండలం నేరడిగొండ తాండ గ్రామానికి చెందిన ఆడే గజానంద్ రైతు కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ బృందం(BRS Farmer Suicide
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో నేడు బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటించనుంది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యుల బృందం శుక్రవారం జిల్లాకు రానున్నది.
మరో ఇద్దరు రైతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ భరించలేక ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతు, జాతీయ రహదారి నిర్మాణంలో భూమిని కోల్పోయినా పరిహారం అందక మనస్తాపంతో హనుమకొండ జిల్లాలో మరో రైతు తనువు చా
రాష్ట్రంలో బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటన నేటి నుంచి ప్రారంభంకానుంది. నెలపాటు జరిగే పర్యటనలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ కమిటీ పర్యటించనున్నది. జిల్లా కేంద్రంలోని ఐసీఐసీఐలో పురుగుల మంద�
Adilabad | ఆటలంటే పిల్లలకు ఎంతో ఇష్టం. స్కూల్లో కానీ, స్టేడియంలో కానీ.. పిల్లలు గేమ్స్లో పాల్గొంటూ తమ ప్రతిభను చాటుకుంటుంటారు. ఆ మాదిరిగానే ఓ విద్యార్థి ఖోఖో ఆడి గెలవాలనుకున్నాడు. కానీ ఖోఖో ఆడుతూ కుప్ప�
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నుంచి రా ష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో అధికారులకు నిలదీతలు, నిరసన సెగలు తగిలాయి. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్లు, ఆత్మీయ భరోసా, ర�
ఇల్లు ఉన్నోళ్లకే ఇల్లు ఇస్తారా...? గరీబోళ్లకు ఇవ్వరా....? ఇదేమి ప్రభుత్వం...ఇదేక్కడి న్యాయం అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్ పట్టణంలోని 17వ వార్డులో ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం మంగళవా రం ని
ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోనున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మండలంలోని ర్యాలీ, గఢ్పూర్, నాగారం, చిన్నగోపాల్పూర్, పెద్దంపేట, దొనబండ గ్రామాల్లో మంగళవార