ఆసియాలో రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నార�
ఆదిలాబాద్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిర్వాకం ఫలితంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు మద్దతు ధర కల్పించి వారికి అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలేశ్వరాలయ సమీపంలో ఉత్తర వాహిని పెద్దవాగు వద్ద నర్మదా, సరస్వతీ పుషర ఘాట్లను స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావుతో క�
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jatara) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. రెండో రోజైన గురువారం గిరిజన సంప్రదాయ వేడుకకు భక్తులు పోటెత్తారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేం
మెస్రం వంశీయులు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమైంది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
Adilabad | తోటి సిబ్బంది నుంచి లంచం తీసుకుంటూ వెటర్నరీ వైద్యుడు(Veterinary doctor)ఏసీబీకి పట్టుబడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో చోటు చేసుకుంది.
KCR | ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసి వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jathara) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయన�
Adilabad | బైక్ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి(Man dies) చెందాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad )జిల్లా తలమడుగు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది.
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ బృందం సభ్యులు పర్యటించారు. ఈ క్రమంలో రైతు ఆత్మహత్యలకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అన్ని మండలాల్లో ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాలతో పాటు అన్ని మండలాల్లో ప్రభుత్వ శాఖల కార్యాల
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో గురువారం కౌలు రైతు గోవిందరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే శనివారం మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి
Harish Rao | రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్కు చెందిన మామిళ్ల నర్సయ్య పొలంలో ఉరేసుకున్నాడు.