ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 2 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల సంక్షేమాన్ని విస్మరించి, పెద్దలకు మాత్రమే అనుకూలంగా ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్
బోథ్, ఫిబ్రవరి 2 : యువత క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సీఐ ముదావత్ నైలు పేర్కొన్నారు. మండలంలోని బాబెర గ్రామంలో మహాదేవ్ సొసైటీ, మర్లపెల్లి ఉషోదయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నెహ�
జైనథ్, ఫిబ్రవరి 2 : మండలంలోని నిరాల, బాలాపూర్ గ్రామాల పరిధిలో చేపడుతున్న కాలువ నిర్మాణానికి రైతులు సహకరించాలని కావాల్సిన నష్టపరిహారం త్వరలోనే అందించేందుకు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ�
ఆంగ్ల మాధ్యమంతో రెబ్బన్పల్లి ప్రాథమిక పాఠశాలకు ఆదరణ నాడు కేవలం 24 మంది.. నేడు 256 మంది విద్యార్థులు కార్పొరేట్కు దీటుగా సకల సౌకర్యాలతోవిద్యాబోధన ఉపాధ్యాయుల కృషి, దాతల సహకారానికి ఫలితం ఇది మంచిర్యాల జిల్ల�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బండలనాగాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన భీంపూర్, జనవరి 30 : వేగంగా,నాణ్యతగా డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తి చేయాలని బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బం�
అర్ధరాత్రి నుంచి ప్రారంభించనున్న మెస్రం వంశీయులు గంగాజలంతో ఆరాధ్యదైవానికి అభిషేకం ఇంద్రవెల్లి, జనవరి 30 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబా జాతర నేటి అర్థరాత్రి మెస్రం వంశీయుల �
బీజేపీ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలె.. సీసీఐ సాధన కమిటీ సభ్యుల డిమాండ్ 4న ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపు ఎదులాపురం, జనవరి 30: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ ఫ్యాక్టరీ ప్రారంభించక పోతే ఉద్యమానికి స�
చదువు మధ్యలో మానేసిన పిల్లల గుర్తింపునకు ముగిసిన ప్రత్యేక సర్వే పట్టణంలో 25, రూరల్లో 15 మంది, మావలలో ఐదుగురు గుర్తింపు ఆదిలాబాద్ రూరల్, జనవరి 30: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా అందరికీ విద్య �
ఆదిలాబాద్ టౌన్, జనవరి 30 : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగ
ఖానాపూర్ రూరల్, జనవరి 30 : మండలంలోని బాదనకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల్పేట బుద్ధ విహార్ ప్రాంతంలో విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర. గుజరాత
ఓ వైపు ఫీవర్ సర్వే.. మరో వైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆరోగ్యంపై ప్రజలకు సూచనలిస్తూ ముందుకు సాగిన వైద్య సిబ్బంది 100 శాతం జ్వర సర్వే పూర్తి 5952 ఇండ్లల్లో సర్వే 170 మందికి కరోనా లక్షణాలు.. కిట్లు అందజేత జ్వర సర్వే�
సర్కారు బడుల్లో సరికొత్త అధ్యాయం ఇంగ్లిష్ మీడియంతో బళ్లకు పునర్జీవం వస్తుంది పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట పడుతుంది పేద, మధ్యతరగతి వర్గాల కల సాకారమవుతుంది తల్లిదండ్రులే కాదు టీచర్లు కోరుతున్నదీ అదే
ఎదులాపురం, జనవరి 27 : ఇంటింటి ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, వ్యాక్సిన్ పంపిణీ వివరాలను సేకరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్, ఆది
ఇంద్రవెల్లి, జనవరి 27 : జన్నారం మండలంలోని గోదావరి హస్తలమడుగు నుంచి జనవరి 18న సేకరించిన పవిత్ర గంగాజలంతో కెస్లాపూర్కు బయలుదేరిన మెస్రం వంశీయులు సా యంత్రం మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. వీరికి ఘనంగా స్వాగ�