పల్లె ప్రగతితో దూసుకుపోతున్న గూడెం ప్రత్యేక నిధులతో పనులు పూర్తి దస్తురాబాద్, ఫిబ్రవరి 7 ;దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం నూతన జీపీ. ఇక్కడ 850 జనాభా ఉండగా, ఇందులో 646 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ�
ఎదులాపురం, ఫిబ్రవరి 7 : గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్న పిల్లలకు హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానలో ఉచితంగా శస్త్ర చికిత్స లు చేయించి తీసుకొస్తామని డీఐవో, ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ మెట్పెల్లివా�
జిల్లా సెక్టోరియల్ అధికారి నర్సయ్య చదువు.. ఆనందించు.. అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 7: విద్యార్థులు పఠనాసక్తిని పెంపొందించుకోవాలని జిల్లా సెక్టోరియల్ అధికారి కంటె నర్సయ్య అ
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 7: సీసీఐని పునరుద్ధరించే వరకు అఖిల పక్షంతో కలిసి ఉద్యమాలు కొనసాగిస్తామని అంతిమంగా సాధించి తీరుతామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో సీసీఐ సాధ
రూ.38 కోట్లతో పోలీసు కార్యాలయ భవనం ఫ్రెండ్లీ పోలీసింగ్తో తగ్గిన నేరాలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 7 : నూతన జిల్లాల ఏర్పాటుతోనే నిర్మల్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్
రైల్వే, రోడ్ల భద్రత డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య వర్చువల్ విధానంలో జిల్లా, మండల స్థాయి కమిటీ సమావేశం ఎదులాపురం, ఫిబ్రవరి 7: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్య వంతులు చేయాలని రైల్వే, రోడ్ల భద్ర�
నార్నూర్, ఫిబ్రవరి 7: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని శేకుగూడ, తాడిహత్నూర్, ఝరి
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 7 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నందున ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని నిర�
రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఉద్ఘాటించారు. మార్కెట్ యార్డులో మార్క్ఫెయిడ్, సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న కందుల కొనుగోళ్లను శనివారం ఆయన ప్రారంభి�
ఎమ్మెల్యే జోగురామన్న టీఆర్ఎస్లో చేరిన బీజేసీ,కాంగ్రెస్కు చెందిన 300 మంది నాయకులు జైనథ్, ఫిబ్రవరి 5: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్, బీజేపీల నుంచి వందలాది మంది టీఆర్ఎస్ల�
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 5 : జిల్లాలో శనివారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో గల ధర్మశాల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చిన్నారుల�