ఆర్టీసీలో మేడారానికి బంగారం సమ్మక్క-సారలమ్మకు సమర్పిస్తున్న భక్తులు ప్రసాదం తిరిగిపొందే అవకాశం భైంసా, ఫిబ్రవరి, 13 : కార్గో సేవలు ప్రారంభించి పార్సిల్ సేవలతో ఆర్టీసీ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నది. ప్రస్తుత�
రూ.40.30 లక్షల విలువైన సరుకు స్వాధీనం ముగ్గురిపై కేసు..పరారీలో ప్రధాన నిందితుడు వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎదులాపురం,ఫిబ్రవరి 13 : జిల్లాలో రూ.40.30 లక్షల విలువైన నిషేధిత గుట్కా స్వ
బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగ శివప్రసాద్ రైతులకు అవగాహన సదస్సు పెంబి, ఫిబ్రవరి 13 : ఎఫ్పీవో, ఎఫ్పీసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతు సంఘాలను బలోపేతం చేసేందుకు నాబ్ కిసాన్ ద్వారా రుణాలు అందజే య�
నిర్మల్ జిల్లాలో అద్దె కార్యాలయాలకు చెల్లుచీటి హైటెక్ హంగులతో తీర్చిదిద్దుతున్న సర్కారు నూతన ఆఫీసుల్లో వైఫై, సీసీ కెమెరాలు పారదర్శకంగా పనులు జరిగేందుకు చర్యలు టాయిలెట్, మంచినీరు వంటి వసతులతో ఏర్పా�
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 12: విద్యార్థులు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ క్రాంతికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శని�
ఐటీడీఏ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్న కంపెనీ మూడు నెలల్లో 120 క్వింటాళ్లు తయారీ.. రూ.26.40 లక్షల ఆదాయం ఒక్కో సభ్యుడికి రూ.20వేలకుపైగా లాభం కలిసొచ్చిన గిరిషోషణ్ పథకం ఉట్నూర్, ఫిబ్రవరి 12 : ఐటీడీఏ ఆధ్వర్యం
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ భైంసా, ఫిబ్రవరి 12: పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిస్తోందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన
తరలివచ్చిన ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు, వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్లు పలు ప్రాంతాల్లో వలస పక్షుల సందడి.. కెమెరాల్లో చిత్రీకరణ నేడు కూడా కార్యక్రమాలు.. ఏర్పాట్లు చేసిన అధికారులు జన్నారం, ఫిబ్రవరి 12 : కవ్వ�
మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు జిల్లా కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 12 : మన ఊరు మన బడి కార్యక్రమం అమలుకు పక్కాగా కార్యాచరణ రూపొంది�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న 30వ వార్డులో పర్యటన ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 12 : పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 30వ వార్డు ఖ
బజార్హత్నూర్ ఎంపీపీ జయశ్రీ సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం బజార్హత్నూర్, ఫిబ్రవరి 12: గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ అజిడే జయశ్రీ సూచించారు. మండల పరిషత్ కార్యా
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి ఇప్పటికే కలెక్టర్లకు జాబితా అందజేత ప్రభుత్వ ఆదేశాల మేరకే పారదర్శకంగా వర్తింపు జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమలతో ఉపాధి నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో రాష్ట�
ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు భక్తులకు ఉపయోగకరంగా పూర్తి సమాచారం నిక్షిప్తం ములుగు, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే మేడారం సమ్మక-సార