2022-23 సంవత్సరానికి గాను వానకాలం ధాన్యం సేకరణకు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్టోబర్ మూడో వారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్
రాష్ట్ర సర్కారు అన్ని వర్గాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తున్నది. రంజాన్, క్రిస్మస్, దసరా పండుగలకు కానుకలు అందజేస్తున్నది. ఇందులో భాగంగా ఎప్పటిలాగే ఈ యేడాది కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నది. గతంలో క�
ప్రపంచమంతా పూలతో దేవుడిని కొలిస్తే, ఆ పూలనే పూజించే అరుదైన సంస్కృతి మనది. తెలంగాణ ప్రాంతంలో ‘బతుకమ్మ’గా పుట్టి, ఖండాంతరాలకు చేరిందీ పండుగ. ఇది ప్రకృతితో మనకున్న సంబంధం
భైంసా మండలంలో సుమారు ఐదుకు పైగా పశువులకు లంపీస్కిన్ లక్షణాలు కనిపించినట్లు పశువైద్యాధికారులు గుర్తించారు. వారం రోజులుగా పశువుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లుగా నిర్ధారించారు. కరోనా వ్యాప్తి మాదిరిగ
గొప్ప నేత కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పుష్కలంగా నిధులు కేటాయించి సకల సౌకర్యాలు కల్పించారు. దేశ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి, కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై �
అడవి జంతువుల నుంచి పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు రెండు ప్రాణాలను బలిగొన్నది. ఒకే గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు (గొర్రెల కాపరి, రైతు) మృతిచెందారు. తెలిసిన వివరాల ప్రకారం.. మామడ మండలంలో�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గిరిజనులు అటవీ భూములు సాగు చేసుకుంటున్నారు. వీరికి పట్టాలు పంపిణీ చేయడానికి సర్కారు చర్యలు వేగవంతం చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా.. జిల్లాలో కో-ఆర్డి�
అంకిత భావంతో విధు లు నిర్వర్తించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. జైపూర్ పోలీస్స్టేషన్ను మంగళవారం సాయంత్రం సందర్శించారు. 5ఎస్ ఇంప్లిమెంటేషన్, ఫంక్షనల్ వర్టికాల్స్ గురించి కోర్టు డ్�
12 ఏండ్లు వచ్చేవరకు సదావకాశం ఉమ్మడి జిల్లాలో 200 మందికి ప్రయోజనం దరఖాస్తు చేసుకున్న వెంటనే పాసుల జారీ హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పంద్రాగస్టు రోజున పుట్టిన పిల్లలకు ఉచిత ప్రయాణం ప్రజలకు సురక్షి�
ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు వివిధ సంఘాల నాయకులు వినతిపత్ర�
రైతు, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజల తిరుగుబాటు తప్పదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు.
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ రహదారి పనుల పరిశీలన ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 14 : ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రభాగాన నిలబెడతామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అ