తానూర్ మండలంలోని 20 గ్రామాల్లో బంతిపూలు సాగు చేశారు. ప్రస్తుతం పత్తి, సోయా, ఇతర పప్పు దినుసుల సాగుకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. లాభాలు తక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఈ యేడు బంతిపూల సాగుకు మొ
టీఆర్ఎస్(బీఆర్ఎస్) జాతీయ పార్టీ ప్రకటనతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణానికి చెందిన 27వ వార్డ
రోడ్డు ప్రమాద బాధితురాలికి అమాత్యుడు కొప్పుల ఈశ్వర్ ఆపన్న హస్తం అందించారు. చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేసి అండగా నిలిచారు. గత నెల లో గొల్లపల్లి మండలంలోని గోవింద్పల్లి స్టేజీ వద్ద ఆటో,ఆయిల్ ట్యా�
రాష్ట్ర వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ పేరిట పంటల సర్వేకు జూలైలో శ్రీకారం చుట్టగా, ఈ నెల మొదటి వారంలో 100 శాతం పూర్తయింది. అధికారులు ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి ఫొటోలు తీసి.. అక్కడి నుంచే మొబైల్ యాప్ ద్వారా
ప్రపంచానికి శాంతి, అహింసాయుత మార్గాన్ని చూపిన బుద్ధుని బోధనలు అనుసరణీయమని జీవక్, బుద్ధభూషణ్, రోహన్, దమ్మసాగర్, గౌతం రతన్, రోహన్, బుద్ధ రతన్ అన్నారు. మండలంలోని మిలింద్నర్ త్రిరత్న బుద్ధవిహార్లో �
ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించిన రెండు నెలల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఒక్కో కాంట్రాక్టు అధ్యాపకుడికి రూ.54,220 చొప్పున రూ.1,08,440 తమ ఖాతాల్లో జమచేసింది
ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ యేడాది మద్దతు ధర క్వింటాలుకు రూ.6380 ఉండగా, సీజన్ మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.8300 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 3.52
వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించి లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర సర్కారు ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు సబ్సిడీపై ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రొటోవేటర్లువంటివి అందించగా, తాజాగా డ్�
పోలీస్ విధులు ఎండనక, వాననక, రేయనక, పగలనక బాధ్యతతో నిర్వర్తించాల్సి ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సమాజ సంరక్షణకు సన్నద్ధంగా ఉండాలి. ఒక్కోసారి రోజుల తరబడి కుటుంబానికి దూరంగా, క్లిష్ట పరిస్థితుల్లో ప�
దశాబ్దాలుగా పేరుకుపోయిన అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోక పోవడంతో పోడు సమస్య కొనసాగుతూ వచ్చింది. అర్హులకు హక్కుపత్రాలు అందకపోవడంతో సాగు చేసుకుంటున్న గిరి
రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న ‘ఉపాధి’ కూలీలకు బీమాతో భరోసానిస్తున్న సర్కారు, తాజాగా మరింత ధీమానిచ్చే నిర్ణయం తీసుకున్నది. గతంలో గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న ఇన్సూరెన్స్ మొత్తాలను, ప్రస్తుతం రూ.2 లక
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీ పికబురు అందించింది. ఇటీవలే దస రా అడ్వాన్స్, 30 శాతం లాభాల వా టాతో కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపిన యాజమాన్యం, ఇప్పుడు దీపావళి బోనస్ చెల్లించేందుకు నిర్ణయించ
దసరా నుంచి కొత్త పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో, నేరుగా పోస్టాఫీస్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనార్దన్రెడ్డి గార్డె�
దట్టమైన అటవీ ప్రాంతం.. ఎత్తయిన కొండలు, గుట్టలు.. పక్షుల కిలకిల సవ్వడులు.. వీటి మధ్య గలగల పారుతున్న గాయత్రి జలపాతం.. 350 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలతరంగాల అపురూప దృశ్యం.. ఈ జలధారలకు ఎదురొడ్డి సాహసీకులు చ�
“దశాబ్దాల సమైక్య పాలనలో చిక్కి శల్యమైన చేతి వృత్తులకు కేసీఆర్ సర్కారు పునరుజ్జీవం పోస్తున్నది. ఆయా కుల వృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. గొల్ల కుర్మలకు గొర్రెలు, మత్స్యకారులకు ఉచితంగ�