ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లక్ష్మీనారాయణస్వామి ఆలయం జై శ్రీమన్నారాయణ నామస్మరణతో మారుమోగింది. స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగగా.. భక్తులు ప్రత్యేక వేషధారణతో ఆకట్టుకున్నారు
సింగరేణిని ప్రైవేటీకరించబోమని మోదీ పచ్చి అబద్ధం చెప్పాడని, అలాగైతే బొగ్గుబ్లాకుల వేలాన్ని సింగరేణి సంస్థకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రశ్నించా�
రైతు బీమా.. సీఎం కేసీఆర్ మదిలో పురుడు పోసుకున్న అద్భుత పథకం.. స్వయాన రైతు అయిన కేసీఆర్ అన్నదాతల కష్టాలు తెలిసి వారి పక్షాన నిలిచాడు.. రైతు నవ్వితే రాష్ట్రం అన్నపూర్ణగా ఉంటుందని.. రైతును రాజుగా చేయడానికి, ర�
పత్తి సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొ న్నారు. వ్యవసాయ మార్కెట్ గాంధీ గంజ్లో సోమవారం పత్తి బహిరంగ వేలం నిర్వహించా రు. ఈ సందర్భ�
బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థినులకు సర్కారు తీపికబురు అందించింది. నెలసరిలో భాగంగా వినియోగించే న్యాప్కిన్స్ తయారు చేయడానికి యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో వసతి గృహానికి రూ.26 వేల చొప�
భీంపూర్ మండలం వడూర్ పెన్గంగ రేవు ఒడ్డున ఆదివారం రాత్రి కోటి దీపోత్సవం నిర్వహించారు. గంగమ్మకు పూజలు చేసి మహా హారతి ఇచ్చారు. మండలంతో పాటు సమీప మహారాష్ట్ర సరిహద్దులోని భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా సర్కారు ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1520 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగవుతుండగా, ఈ ఏడాది మరో 85 ఎకరాల్లో వేసేలా ప్రణాళికలు రూపొందించిం�
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఎన్జీవోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జ�
పెండ్లి షాపింగ్కు సంతోషంగా వెళ్లిన ఆ ముగ్గురు విగతజీవులుగా ఇంటికి చేరడం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది వద్ద జాతీయ రహదారి మూలమలుపులో లారీ రూపంలో �
కవ్వాల్ అభయారణ్యాన్ని విడిచి మైదాన ప్రాంతానికి తరలివెళ్లే గిరిజనులకు అండగా ఉంటామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని రాం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, చందారం గ్రామాల్లోని పాఠశాలల�
జిల్లాలోని మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్న సర్కారు, అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. ఇప్పటికే ఆసిఫాబాద్లో ఏర్పాటు చేసిన సినిమా థియేటర్ విజయవంతంగా నడుస్తుం�
పోలీస్.. ఈ పదమే గంభీరం. తెగువకు.. త్యాగానికి పర్యాయం.. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మాత్రం మేల్కొని, కాపలా కాస్తుంటారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఎందరో ప్రాణ త్యాగాలు చేయగా, వారిని స్మరించుకునే ర�
సెలవు దినం కావడం తో సరదాగా బయటకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ రూరల్ మండలంలోన