అందునాయక్తండాలో సప్తాహం ప్రారంభం కలశాలతో భారీ ఊరేగింపు తరలివచ్చిన వేలాదిమంది భక్తులు ఇంద్రవెల్లి, జనవరి 26 : మండలంలోని అందునాయక్తండాలో భగవతి జ్వాలాముఖి దుర్గామాత ఆలయం 17వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వ
నిర్మల్ జిల్లాలో జ్వర సర్వే ముగిసింది. కరోనా కట్టడికి సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగింది. మొత్తం 570 బృందాలు ఇందులో పాల్గొనగా, 2,10,000 ఇండ్లకు యంత్రాంగం వెళ్లింది. 3500 మందికి స్వల్ప లక్షణాలు
డీఆర్డీవో కిషన్ ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని �
అత్యధికంగా శనగ సాగు ఆరుతడి పంటల వైపు రైతుల చూపు బోథ్, జనవరి 25 : బోథ్ మండలంలో అన్నదాతలు సాగు చేస్తున్న యాసంగి పంటలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. 13058 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అత్యధికంగా 10,863 ఎకరాల
డిప్యూటీ డీఎంహెచ్వో సాధన సంజయ్నగర్లో జ్వర సర్వే పరిశీలన ఎదులాపురం, జనవరి 25 : కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో సాధ
ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఘనంగా 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యం లో ఓటే ఆయుధమని, ఓటర్గా నమోదైన వారందరూ నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేయాలని
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తాంసిలో షాదీముబారక్ చెక్కుల పంపిణీ భీంపూర్, జనవరి 25 : గ్రామాలు, పట్టణాలకు అవసరమైన అభివృద్ధి పనులు, ప్రతి వర్గానికి అవసరమైన పథకాల అమలుతో రాష్ట్రం ప్రగతి పయనం చేస్తున్నద
ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ వాహనం ద్వారా పరీక్షలు ఎదులాపురం,.జనవరి 25 : జిల్లాలో టీబీ కేసులను గుర్తించడానికి ప్రభుత్వం ఏసీఎఫ్ (యాక్టివ్ కేస్ ఫైండింగ్) వాహనంతో జిల్లా వ్యాప్తంగా 50 కేసులను గ�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తాంసి : తెలంగాణ ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల కింద అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం
అమ్మవారికి ఒడిబియ్యం, పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి ఐకేరెడ్డి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కడియం శ్రీహరి,నిజామాబా
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు ఇంద్రవెల్లి, అక్టోబర్12: మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీ గిరిజనులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజెన్సీ �
బేల,అక్టోబర్12: సీఎం కేసీఆర్ మహిళలకు అండగా నిలుస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండలంలోని పోనాల, పాటన్ ,ఖోగ్దూర్, మంగ్రూడ్ తదితర గ్రామాల్లో మంగళవారం స్థానిక కలిసి బ
ఇచ్చోడ: మనస్సు ఉంటే మార్గముంటుందని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామ పంచాయతీ నిరూపిస్తోంది. పంచాయ�