ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రాథోడ్ బాబూలాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. శనివారం తెర్వీ (పెద్దకర్మ) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ�
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. ఎడ్ల బండితో తన పొలానికి వెళ్లి చేనులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ సింగేరేణి భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన సింగరేణి సందర్శకుల గ్యాలరీని శనివారం సీఎండీ ఎన్ బలరాం ప్రారంభించారు. సీఎండీ మాట్లాడుతూ.. మన రాజ్యాంగమే మన బలం.. అందరూ గౌరవించుకోవాలని కోరారు.
పేదవారికి గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారులకు జనవరి 15, 2023 నా టికి పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు
అభివృద్ధి, సంక్షేమం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ‘ఇంటింటికీ టీఆర్ఎస్' కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాలలోని 13వ వార్డు పరిధిలోని హమా�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మంచిర్యాలలో ఏడు, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు, నిర్మల్ జిల్లాలో మూడు ఉన్నాయి. ఈ జిల్లాల్లోన�
ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను పెం పొందించేందుకు నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకా లను చూసే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్�