మహారాష్ట్ర నుంచి ధాన్యం రాకుండా చర్యలు జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు 24 గంటలపాటు వాహనాల తనిఖీలు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లను నిరాకరించినందున రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప�
కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో సమావేశం ఎదులాపురం, ఏప్రిల్ 20 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రభుత్వం నిర్దేశించిన మైక్రాన్ కవర్లను వినియోగించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక
ఎమ్మెల్యే జోగు రామన్న కృషితో శనగల కొనుగోళ్లు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఆదిలాబాద్ మార్కెట్లోని కేంద్రం పరిశీలన తాంసి, ఏప్రిల్ 20 : రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటుందని ఆది�
పండుగలకు ప్రత్యేక గుర్తింపు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ నిర్మల్లో మహంకాళి, గోపాల్పేట్లో వీరబ్రహ్మేంద్రస్వామి, అనంతపేట్లో రాజరాజేశ్వర స్వామి విగ్రహ�
పుష్కరాలకు భక్తుల తాకిడి కిటకిటలాడిన మూడు తీరాలు ఎనిమిదో రోజు సుమారు 75 వేల మంది రాక ఆయా చోట్ల భక్తులకు అన్నదానం తరలివచ్చిన ప్రముఖులు కోటపల్లి/కౌటాల/వేమనపల్లి, ఏప్రిల్ 20: ప్రాణహిత పుష్కరాలకు భక్తుల సంఖ్య
ఈనెల 25 నుంచి వడ్ల కొనుగోళ్లు క్వింటాలుకు గిట్టుబాటు ధర రూ.1,960 వెంటవెంటనే కర్షకుల ఖాతాల్లోకి డబ్బులు “యాసంగి సీజన్లో పండిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర సర్కారే కొనుగోలు చేస్తది. కేంద్ర ప్రభుత్వానికి వడ్ల
ఇంద్రవెల్లి అమరులకు నివాళులర్పించిన ఆదివాసీ గిరిజనులు స్తూపం వద్ద సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. శ్రద్ధాంజలి ఘటించిన అమరుల కుటుంబసభ్యులు, బాధితులు సంస్మరణ దినానికి ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన వం�
రెండు అంతస్తుల్లో సర్వాంగ సుందరంగా నిర్మాణం విజ్ఞాన కేంద్రం, ఆడిటోరియంగా బహుళ ప్రయోజనాలు నిర్మల్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో అధునాతన హంగులతో అంబేద్కర్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబ�
ఇంద్రవెల్లి ఘటనకు 41 ఏండ్లు పూర్తి అమరులకు నివాళులర్పించేందుకు సిద్ధమైన ఆదివాసీ గిరిజనులు బహిరంగ సభకు తరలిరానున్న వేలాది మంది స్వరాష్ట్రంతోనే ఆదివాసీ గిరిజనులకు లభించిన స్వేచ్ఛ ఇంద్రవెల్లి, ఏప్రిల్ 19
ఎదులాపురం, ఏప్రిల్ 19: జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శాంతిభద్రతలపై స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్�
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ టేబుళ్లు, స్టడీప్యాడ్లు, పుస్తకాలు అందజేత ఆదిలాబాద్రూరల్, ఏప్రిల్ 19 : పోటీ పరీక్షల కోసం జిల్లా గ్రంథాలయానికి వచ్చి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇ�
ఘనత సీఎం కేసీఆర్దే ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి కుభీర్లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు కుభీర్, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి, వ్యవసాయ రంగాన్ని లా�
నిఘా, రక్షణ కోసం ఏర్పాటు ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎదులాపురం, ఏప్రిల్ 19 : అత్యవసర సమయంలో నిఘా, రక్షణ కోసం మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం ప్రారంభించామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ