మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 26 : జిల్లాలోని దవాఖానల నుంచి వెలువడే బయో మెడికల్ వ్యర్థాలను నిల్వ లేకుండా సకాలంలో తొలగించాలని కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. కలెక్టర�
పోలీసు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గతంలోనే జిల్లాలవారీగా ఆయా విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలు సేకరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది.
జిల్లాలోని జైనథ్ మహిళా ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్నది. అపరవైకుంఠంలా రూపుదిద్దుకున్న పంచనారసింహుడి ఆలయానికి అనుబంధమైన పర్వత వర్ధినీ రామలింగేశ్వరాలయం వెండి వెలుగుల కైలాసాన్ని తలపిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చనాక- కొరాట బ్యారేజ్తో పాటు హత్తిఘాట్ వద్ద పవర్హౌస్ పనులను గడువులోగా పూర్తిచేయాలని, వానకాలం నాటికి రైతులకు సాగు నీరు అందించాలని అధికారులను సీఎంవో �
దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్గావ్ గ్రామంలో హన్మాన్ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రూ.35 లక్షలు �
పుష్కరుడా వెళ్లొస్తాం.. పన్నెండేళ్లకు మళ్లొస్తాం.. వైభవంగా ముగిసిన ప్రాణహిత పుష్కరపర్వం పది లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పన్నెండు రోజుల్లో వచ్చిన భక్తులు కోటపల్లి 7.30 లక్షలు వేమనపల్ల�
రూ.714 కోట్లతో కాళేశ్వరం ప్యాకేజీ-27 మొదటి విడుత పనులు రెండో విడుత కింద మరో రూ.290 కోట్లు విడుదల దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు 50 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు పనుల తీరుపై ఇటీవల మంత్రి అల్లోల సమీక్ష సకాలంలో పూర్
ఒకరి అరెస్టు వివరాలు వెల్లడించిన నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి నిర్మల్ టౌన్, ఏప్రిల్ 24: నిర్మల్ ప్రాంతంలో జనశక్తి పార్టీ పేరిట డబ్బుల కోసం వ్యాపారులను బెదిరిస్తున్న రాజేంద్రప్రసాద్
ఉపాధి హామీలో నిర్మాణం రైతులకు ప్రయోజనం పెరుగుతున్న భూగర్భజలాలు అవగాహన కల్పిస్తున్న అధికారులు నార్నూర్, ఏప్రిల్ 24 : ఉపాధి హామీ పథకం కింద నీటికుంట(పాంపాండ్స్)లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనా�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముగిసిన మహిళా జర్నలిస్టుల సదస్సు అమీర్పేట్, ఏప్రిల్ 24 : జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం
అన్నదాతలను పట్టించుకోని బీజేపీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి లోకేశ్వరం, లక్ష్మణచాంద మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలుస్తున్నారని, అదే కేంద్రంలోని బీజే�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాజీ సైనికులతో సమావేశం ఎదులాపురం, ఏప్రిల్ 23 : ఆదిలాబాద్ జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికార�