ఈద్గా మైదానంలో ముస్లింల ప్రార్థనలు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదిలాబాద్ టౌన్, మే 3 : జిల్లా వ్యాప్తంగా ముస్లింలు మంగళవారం ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించ
తెలుగు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన భక్తులు అక్షయ తృతీయ రోజు అక్షర శ్రీకారాలు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాల స్వీకరణ బాసర, మే 3 : బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ కనిపించింది. అక్షయ తృతీయ ప�
వ్యవసాయశాఖ అధికారులకు సూచన క్లస్టర్ల వారీగా తరచూ సమావేశాలు నిర్వహించాలి.. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి.. పంట మార్పిడిని ప్రోత్సహించాలి.. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నిర్మల్లో ‘వాన�
‘నమస్తే’ఇంటర్వ్యూలో నిర్మల్ డీఐఈవోపరశురాం మాస్ కాపీయింగ్ నిరోధానికి కఠిన చర్యలు ముథోల్, భైంసా, ఖానాపూర్ సమస్యాత్మక ప్రాంతాలు ఫీజులపై ఒత్తిడి చేస్తే యాజమాన్యాలపై చర్యలు జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష
ప్రతి పంచాయతీకి నియామకం పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల సంరక్షణలో వీరిదే కీలక పాత్ర ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మందికి ఉపాధి మొక్కల సంరక్షణలో వన మాలీలు ఇచ్చోడ, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్ట
మన ఊరు- మన బడిని పకడ్బందీగా చేపట్టాలి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు నిర్మల్ టౌన్/ఎదులాపురం, మే 2 : ‘మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్దేశించిన గడువులోగా మౌలిక వసతులు �
వివాహేతర సంబంధమే కారణం డీఎస్పీ వెంకటేశ్వర్రావు కేఆర్కే కాలనీలో పోలీస్ పికెటింట్ సూత్రధారులపై కేసు నమోదు ఎదులాపురం, మే 2: వివాహేతర సంబంధం ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. డీఎస్పీ వెంకటేశ్వర్రావు త�
ముగిసిన ఉపవాస దీక్షలు.. కనిపించిన నెలవంక.. వెల్లివిరుస్తున్న సౌభ్రాతృత్వం, మత సామరస్యం.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముస్తాబైన ఈద్గాలు రెండేళ్ల అనంతరం సామూహిక ప్రార్థనలు.. ఉమ్మడి జిల్లాలో రంజాన్ మత సామరస్యా�
వారి జీవితాలను నాశనం చేసే కుట్ర రాష్ట్రంలో కన్నబిడ్డల్లా కాపాడుకుంటున్నాం.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే రామన్న ఆదిలాబాద్ రూరల్, మే 1 : దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా కేంద్రంలోని బీ�
నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్ ఘనంగా మేడే వేడుకలు నేరడిగొండ, మే 1 : కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని జడ్పీటీసీ జాదవ్ అనిల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ప్రజా, కార్మిక
నేడు బెల్లంపల్లిలో నూతన గ్రంథాలయ భవనం ప్రారంభం హాజరుకానున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చిన్నయ్య బెల్లంపల్లి టౌన్, మే 1 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవాని
నేటి నుంచే ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం గ్రూప్-1కు ఈ నెల 31, పోలీసు పోస్టులకు 20వ తేదీ ఆఖరు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు జాబ�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పశువుల యజమానులకు పరిహారం అందజేత బోరిగాం, వడ్తాల్, ఎడ్బిడ్, చింతకుంటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కుభీర్/దిలావర్పూర్/కుంటాల, మే 1 : తెలంగాణ సర్కారు రాష్ట్రంలోని ప్రత�
రెండు కుటుంబాల్లో విషాదం గుడిహత్నూర్ మండలం తోషంలో ఘటన గుడిహత్నూర్, మే 1 : చేపల వేటకు వెళ్లిన బావబామ్మర్దులు.. ఓ యు వకుడిని రక్షించబోయి చెరువులోని లోతైన నీటి గుంటలో మునిగి మృతిచెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల