ఎన్ఆర్ఈజీఎస్ కూలీలకు పెరిగిన వేతనం ప్రస్తుతం గరిష్ఠ వేతనం రూ. 245 మరో రూ.12 పెంపు ఏప్రిల్ 1 నుంచి వర్తింపు మంచిర్యాల జిల్లాలో 1,27,925 మందికి జాబ్ కార్డులు మంచిర్యాల అర్బన్, మే 5 : పల్లెల్లో పనిచేస్తున్న ఉపాధి
రెండు రోజుల్లోగా ప్రతి పాఠశాల అంచనాలు సిద్ధం చేయాలి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,మే 5: మన-ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు ప్రారంభించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిర్మల్ అర్బన్, మే 5 : ఇంటర్ పరీక్షలకు మాధ్యమిక విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కొవిడ్ అనంతరం ప్రత్యక్ష పద్ధతిలో శుక్రవారం నుంచి ప్�
చీడపీడల నివారణతో భూములకు ప్రయోజనం అధిక పంట దిగుబడి.. సకాలంలో విత్తనాలు వేసుకొనే అవకాశం తానూర్, మే 4 : వేసవిలో దుక్కులు దున్న డం వల్ల భూమికి బలం పెరగడంతో పాటు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తొలకరి మొదలయ�
అటవీ శాఖ కేంద్ర నర్సరీల్లో మొక్కల పెంపకం మే 4 : రాష్ర్టాన్ని పచ్చదనానికి నిలయంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. హరితహరంలో భాగంగా రోడ్ల వెంట, పొలాల గట్లపై, కార్యాలయాల ఆ
బేల, మే 4 : పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండలంలోని పాఠన్ గ్రామంలో శ్మశాన వాటికతో పాటు గ్రామంలో రూ.25లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును, �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పట్నాపూర్లో రైతువేదిక ప్రారంభం బోథ్(నేరడిగొండ)మే 4 : సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇం�
ఉమ్మడి జిల్లాలో నష్టం మిగిల్చిన అకాల వర్షం నేలకొరిగిన వరి, మక్క.. నేలరాలిన మామిడి కల్లాల్లో తడిసిన ధాన్యం.. అన్నదాతకు శోకం కూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు.. నిలిచిన విద్యుత్ సరఫరా లేచిపోయిన ఇంటి పైకప్పులు.. �
కుమ్రం భీం ప్రాజెక్టు వద్ద బోటింగ్ ఏర్పాటునకు ఆదేశాలు ఇప్పటికే అందుబాటులోకి మినీ టాకీస్, పిల్లల పార్క్ గతంలోనే రూ.36.50 కోట్లతో నివేదికలు పంపిన అధికారులు కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : కుమ్ర�
బంధువులు, స్నేహితుల బోరు బావుల నుంచి నీటి సరఫరా ఉచిత కరంటుకు ఆకర్షితులై భూముల కొనుగోలు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే 50-60 ఎకరాలు 24 గంటల ఉచిత విద్యుత్తో బంగారు పంటలు సీఎం కేసీఆర్ను దేవుడిలా భావి�
మంత్రి సహకారంతో నిర్మల్ జిల్లాలో ప్రాసెసింగ్ యూనిట్ పాక్పట్ల శివారులో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించిన అధికారులు సాగుపై సర్కారు ప్రోత్సాహం ఆయిల్ పాం రైతుకు రాష్ట్ర సర్కారు శుభవార్త అందించింది. �
ఎదులాపురం, మే 3 : మహాత్మా బసవేశ్వరుడి సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న విగ్రహం వద్ద మంగళవారం బసవ�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు భారీగా హాజరైన అభ్యర్థులు నిర్మల్ అర్బన్, మే 3 : నీళ్లు, నిధులు, కొలువుల కోసం కొట్లాది సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలోనే నిరుద్యోగుల�
మండుటెండల్లోనూ నిరంతరంగా విద్యుత్ సరఫరా కరంటు కోతలతో అల్లాడుతున్న పొరుగు రాష్ర్టాలు.. మన వద్ద ఏసీ, కూలర్ల కింద సేదతీరుతున్న ప్రజలు రెట్టింపయిన విద్యుత్ వినియోగం.. పెరిగే అవకాశం.. వ్యవసాయ రంగానికి తగ్గన�