రానున్న వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీల్లో పారిశుధ్య పనులు అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక శ్రద్ధ నిర్మల్ అర్బన్, మే 9 : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మల్ మున్సిపల్ అధికారులు,ప్రజ�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రజావాణిలో అర్జీల స్వీకరణ ఎదులాపురం, మే 9 : కృషి, పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్
ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్లు జగన్ మోహన్రావ్, దినేశ్ చౌదరి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బోథ్ నియోజకవర్గ సమావేశం ఇచ్చోడ, మే 9 : తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ ప�
పట్టణాలు, నగరాల్లో మాదిరిగా గ్రామాల్లో అమలు ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లోనే అనుమతి గత ఏప్రిల్ నుంచే ఆచరణలోకి.. ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ 21 రోజుల్లోనే అనుమతులు.. తప్పనున్న తిప్పలు.. హర్షం వ్య�
వినూత్న ఆలోచనతో యువరైతు సక్సెస్ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా అమ్మకాలు బియ్యం, మిర్చి, మామిడి సరఫరా.. రెండేండ్లుగా లాభాలు గడిస్తున్న శరత్ నెన్నెల, మే 8;గతంలో తన సమస్యను సామాజిక మాధ్యమాల ద్వారా సీఎం కేసీఆర�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 300 మంది రైతులతో కలిసి అశ్వారావు పేటలో పర్యటన ఆయిల్ పాం ఫ్యాక్టరీ సందర్శన నిర్మల్ అర్బన్, మే 8 : ఆయిల్ పాం సాగుకు మన నేలలు అనుకూలమని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే సాగు వైపు �
ఉపాధిపోరులో విజేతలు ఎవుసాన్ని నమ్మి సక్సెస్ బాట దిగుబడులు సాధిస్తూ మరికొందరికి ఆదర్శం దండేపల్లి, మే8 : వారంతా గొప్ప చదువులు చదువుకున్నోళ్లే.. డిగ్రీ పట్టాలు అందుకున్నోళ్లే.. కానీ, చిన్నతనం నుంచి చూస్తున్
2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 57 కోట్లతో రుణ ప్రణాళిక గతేడాది కంటే రూ. 10 కోట్లు అదనం కొత్త రకం యూనిట్లుకూ అవకాశం కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి పెద్ద పీట వేస్తున�
కుభీర్, మే 8 : రోజు రోజుకూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావన మరింత పెంపొందుతన్నదని, ఇది ఎంతో శుభ పరిణామమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్లోని భట్టిగల్లీ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివార�
మంచిర్యాల ఏసీసీ, మే 8 : మంచిర్యాల జిల్లాలో తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తుల కోసం రక్త దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. ఆదివారం
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కాంగ్రెస్ను వీడిన 500మంది..టీఆర్ఎస్లో చేరిక జైనథ్, మే 8: రాష్ట్రంలోటీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసే కాంగ్రెస్, బీజేపీ నుంచి నాయకులు,కార్యకర్తలు అధికార పార్టీలో చ�
మాతృ దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమం ఐదేండ్లలోపు పిల్లల తల్లులకు ఉచిత ప్రయాణం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేలమందికి ప్రయోజనం మాతృమూర్తుల సంతోషం.. నిర్మల్ టౌన్, మే 8 ;పేద ప్రజల రవాణా బండిగా చెప్పుక�
బోథ్, మే 8: బోథ్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆదివారం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఐదో తరగతిలో ప్రవేశానికి బోథ్ కేంద్రానికి 408 మంది విద్యార్థులు కేటాయించారు. 366 మంది �
ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా మొరం తవ్వకాలు రెవెన్యూ, మైనింగ్ శాఖల మధ్య సమన్వయం కరువు ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా రవాణా ప్రభుత్వ ఆదాయానికి లక్షలాది రూపాయల గండి ఆదిలాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతి�