ఎనిమిదేళ్లలో మారిన పల్లె చిత్రం ఇంటింటికీ చేరిన స్వరాష్ట్ర ఫలాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు చెక్డ్యాంతో పెరిగిన భూగర్భ జలాలు నాడు కరువు, కాటకాలతో విలవిల నేడు పచ్చని పంటలతో కళకళ పల్లెపై ‘న�
అదనపు కలెక్టర్ ఛాహత్ బాజ్పాయి నాలుగు మండలాల హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లకు శిక్షణ జైనూర్, జూన్ 20 : ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేస్తూ పాఠశాలల అభివృద్ధికి పాటుప
ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని, ఉచిత సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు సూచించారు. �
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పాత మామిడిపెల్లిలో రూ.22 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం దండేపల్లి, జూన్ 20: పేద విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసమే ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభ�
క్రీడా ప్రాంగణాల ఏర్పాటు వేగవంతం చేయాలి మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి హాజీపూర్, జూన్ 20 : ప్రజావాణికి వచ్చిన జిల్లా వాసుల అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించేందుకు కృషి చేయాలని మంచిర్యాల క�
నిర్మల్ టౌన్, జూన్ 20 : కేంద్రప్రభుత్వం రక్షణ విభాగంలో తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, పీడీఎస్యూ, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. కలెక్టర్ కార�
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అభివృద్ధి పనులకు భూమిపూజ ఖానాపూర్ టౌన్, జూన్ 20 : తెలంగాణ సర్కారు ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పే ర్కొన్న
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఎదులాపురం, జూన్ 20 : తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా
శారీరక-మానసిక ఒత్తిడిలను దూరం చేస్తుంది.. ఓర్పు, సేవా, స్నేహభావం పెంపొందిస్తుంది.. పల్లెలు, పట్టణాల్లో పెరుగుతున్న కేంద్రాలు నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం భైంసా, జూన్ 20 : ఈ పోటీ ప్రపంచంలో జన జీవనం ఉరుకులు, �
ఇద్దరు మహిళా కూలీలు,మరో ఇద్దరు రైతులు పత్తి విత్తనాలు విత్తుతుండగా ఘటన పుట్టిన రోజునాడే కన్నుమూసిన సాదుల సుమన్ రెండు నెలల క్రితమే వివాహం రెండు ఎడ్లు కూడా.. వేర్వేరు చోట్ల పిడుగు పాటుకు నలుగురు మృత్యువా�
నీలాయపల్లి సెక్షన్ పరిధిలో 3 లక్షల మొక్కలు విజయవంతానికి అధికారుల చర్యలు ప్రణాళికలు రెడీ.., నాటడం, సంరక్షణపై దృష్టి అందరూ భాగస్వాములవ్వాలని పిలుపు హరితహారం ఎనిమిదో విడుతకు అటవీ శాఖ నర్సరీ సిద్ధం తాండూర్�
వానకాలం సాగుకు కడెం ప్రాజెక్టు సిద్ధం ఎప్పటిలాగే పూర్తయిన యంత్రాల మరమ్మతులు ఇన్ఫ్లోను స్పష్టంగా తెలుసుకునేందుకు కొత్త రోప్లు ప్రస్తుతం జలాశయంలోకి 89 క్యూసెక్కుల నీరు త్వరలో నీటిని విడుదల చేసే అవకాశం