గురుకులాల్లోకార్పొరేట్స్థాయి విద్య జడ్పీచైర్పర్సన్ కోవలక్ష్మి,ఎమ్మెల్యే కోనప్ప గన్నారంలో గిరిజన సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల ప్రారంభం కాగజ్నగర్ రూరల్, జూన్ 25: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభు�
మన పథకాలు దేశానికే ఆదర్శం జీవో 76 తెచ్చిన ఘనుడు విప్ బాల్క సుమన్ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఇలాగే కొనసాగాలి చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తా రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమలు,నైపుణ్యా�
ఈ యేడాది 11,400 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక ఏర్పాట్లు చేస్తున్న ఉద్యానవన శాఖ ఆసక్తిగల రైతుల వివరాల సేకరణ ప్రోత్సాహకంగా రూ.47,065 అందజేత ఎకరాకు రూ. లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు ఆదాయం అంచనా ప్రస్తుతం లాభదాయక పంటలవైపు రై�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం.. బోథ్, జూన్ 24 : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన�
ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి కిష్టాపూర్, పంచగుడి గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం లోకేశ్వరం, జూన్ 24 : అన్ని రకాల నేలలకు అనుకూలమైన ఆయిల్ పామ్ పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ము
రాష్ట్రంలో పుష్కలంగా ఎరువులు, విత్తనాలు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జిల్లా కేంద్రంలో డీసీఎంఎస్ భవన నిర్మాణానికి భూమి పూజ తాంసి, జూన్ 24 : రైతులు పండించిన అన్ని పంటలనూ రాష్ట్ర సర్కారు కొనుగోలు చేస్త
భూములను పరిశీలించిన అధికారులు శాస్త్రవేత్తల నివేదిక మేరకు చర్యలు జిల్లా వ్యవసాయ ఆధికారి పుల్లయ్య బేల, జూన్ 24 : అన్నదాతలు ఆరుగాలం చెమటోడ్చిన డబ్బుతో విత్తనాలు కొని వ్యవసాయం చేస్తుంటే అక్కడక్కడా పలువురు
జిల్లా దవాఖానలకు జాతీయస్థాయి గుర్తింపు హర్షణీయం కలెక్టర్ ముషారఫ్ పారూఖీ నిర్మల్ చైన్గేట్, జూన్ 24 : ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి భరోసా కల్పిస్తున్నదని జిల్లా కలెక్టర్ ముషా�
ఇచ్చోడలో లోతట్టు కాలనీలు జలమయం ఇచ్చోడ, జూన్ 24 : ఇచ్చోడ సహా మండల వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం పడడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. ఇచ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విశేష స్పందన ఆర్టీసీకి రూ. 3.75కోట్లకు పైగా అదనపు ఆదాయం నాణ్యమైన సేవలతో నమ్మకమైన వ్యాపారం సద్వినియోగం చేసుకుంటున్న అన్ని వర్గాల ప్రజలు ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యమనే నినాదంత�
సర్కారు ప్రోత్సాహం సృజనాత్మకతతో తయారు చేయాలి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ టీ హబ్, టీఎస్ఐసీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఎదులాపురం, జూన్ 22 : సరికొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్న
టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఆ శాఖతో సంప్రదింపులు ప్రకృతి అందాలకు నెలవుగా గోదావరి తీరం బోటింగ్, పార్కుల ఏర్పాటుపై దృష్టి అనువైన ప్రాంతమంటున్న నాయకులు ఎమ్మెల్యే �
ఉపాధి కోసం వలస వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి దిక్కుతోచని భార్య, ఇద్దరు కూతుళ్లు ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు దస్తురాబాద్, జూన్ 22 : మండల కేంద్రానికి చెందిన చెవులమద్ది నర్సయ్య (బాషా) (40) ఉపాధి కోసం ముంబై వ