రైతు బంధు సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డిఆదిలాబాద్ రూరల్, నవంబర్ 22 : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం కాదా…? అని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డ�
‘ఆమె ఆర్తి తీర్చేదెవరు?’ కథనానికి స్పందన ఆర్థిక సాయం చేస్తామని ముందుకొస్తున్న దాతలు ఎదులాపురం, నవంబర్ 21: ‘ఆమె ఆర్తి తీర్చెదెవరు’ శీర్షికతో నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన మానవీయ కథనం �
ఆదిలాబాద్ జిల్లాలో 65 శాతం నల్లరేగడి భూములుడిమాండ్ ఉన్న పంటలతోనే లాభాలెక్కువపత్తిసాగులో పింక్బౌల్ నివారణకు జాగ్రత్తలు తప్పనిసరిరసాయన ఎరువుల వాడకం తగ్గించాలిరైతులకు అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ �
కోళ్లు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు, చేపల పెంపకంతో లాభాల బాటపండ్ల మొక్కలతో అదనపు ఆదాయంసేంద్రియ పద్ధతిలో కూరగాయలుఉన్న ఊళ్లోనే స్వయం ఉపాధిఆదర్శంగా నిలుస్తున్న యువ రైతుకోటపల్లి, నవంబర్ 21 : ఆ యువకుడు సాఫ్ట్�
కొవిడ్ సమయంలో భరోసానిచ్చిన సింగరేణి యాజమాన్యంప్రత్యేక క్వారంటైన్ సెంటర్లుకార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్యంమృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఉత్పత్తి ఉత్పాదకతతో పాటు క�
గ్రామాల్లో హార్వెస్టర్లతో జోరుగా ధాన్యం నూర్పిడియంత్రాల వినియోగంతో తగ్గుతున్న ఖర్చుదస్తురాబాద్, నవంబర్ 21 : పెరుగుతున్న ఆధునీకరణకు తగ్గట్టుగానే రైతులు కూడా యాంత్రీకరణ వైపు దృష్టి సారిస్తున్నారు. వాన
ఎకరానికి 6-10 క్వింటాళ్ల దిగుబడిమార్కెట్లో రూ.5 వేలు పలుకుతున్న ధరబోథ్, నవంబర్ 21: సోయా పంట అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఎకరానికి ఆరు నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్లో గతంలో ఎ�
మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఏపీ నుంచి రాకఇంటిల్లిపాదికి ఇక్కడే ఉపాధివరి నాట్ల నుంచి పత్తి ఏరేదాకా..ఆరునెలల పాటు చేతినిండా పనిసర్కారు పథకాలతో జిల్లాలో మారిన ఎవుసంరెండు సీజన్లలో సమృద�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో టీఆర్ఎస్ సంబురాలుసీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకంఖానాపూర్ రూరల్, నవంబర్ 20: సీఎం కేసీఆర్ మహాధర్నా చేపట్టిన 24గంటల్లోనే కేంద్రం దిగివచ్చి మూడు వ్యవసాయ చట్టాలను వ
ఇచ్చోడ, నవంబర్ 20: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతుల ఉద్యమ ఫలితమేనని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో శనివారం టీఆర్ఎస్ నాయకులతో కలిసి �
నిర్మల్ టౌన్, నవంబర్ 20: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ పరిశీలకుడు సుదర్శన్రెడ్డి కలెక
అనుకూలంగా వాతావరణంజిల్లాలో 68,584 ఎకరాల్లో సాగురైతులు సస్యరక్షణ చర్యలు చేపడితే మరింత లాభందిగుబడి పెరిగే అవకాశంఇచ్చోడ, నవంబర్ 20: జిల్లాలో పత్తి, సోయాబీన్ పంటల తర్వాత కందిపంట అధికంగా సాగు అవుతున్నది. ఈయేడు �
ఎదులాపురం, నవంబర్ 20:అర్హులకు ఓటు హక్కు కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలపై కలెక్టరేట్లో తహసీల్దార్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో శనివార�