ఎదులాపురం, నవంబర్ 24 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 36వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని డీఎల్ఎస్ఏ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత తెలిపారు. కక్షిదారులందరూ జాతీయ లోక్
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సర్కారు కృషిఈ ఏడాది లక్ష్యం 2.23 కోటుజిల్లాలో 371 చెరువుల్లో పెంపకంఇప్పటికే 50 లక్షలు విడుదలమంచిర్యాల అర్బన్, నవంబర్ 23 ;కులవృత్తులకు ఆసరా కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థన
వినియోగదారుల విశ్వాసం చూరగొనాలిడైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్సింగరేణి వ్యాప్తంగా జీఎంలతో వీసీలో సమీక్షశ్రీరాంపూర్, నవంబర్ 23 : బొగ్గు నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వినియోగదారుల విశ్వాసం చూరగ
బెజ్జూర్, నవంబర్ 23 : మండలంలో వన్యప్రాణుల గణన కొనసాగుతున్నది. సోమవారం నుంచి మాంసాహార జంతువుల సర్వే కొనసాగుతుండగా బుధవారం ముగియనున్నట్లు రేంజ్ అధికారి పుర్క దయాకర్ తెలిపారు. రేంజ్ పరిధిలో మొత్తం 15 బీట�
సిరికొండ,నవంబర్ 23 :ఎప్పుడూ ఒకే పంట సాగు చేసే రైతులు పంట మార్పిడితో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. యాసంగి సీజన్లో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగు చేయాల్సిన అవసరం ఏర�
తలమడుగు, నవంబర్ 23: సైబర్ నేరగాళ్లు ఆశ చూపి మోసగిస్తారని సైబర్మెంటర్ శ్రీనివాస్ స్వామి అన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్, విద్యాశాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాల�
‘నమస్తే’ కథనానికి సీఎస్సీ స్పందనరిమ్స్లో వివరాలు తీసుకొని అకౌంట్ తెరిచిన అధికారులుఆదిలాబాద్ టౌన్, నవంబర్ 23 : భర్త వేధింపులకు తోడు పక్షవాతంతో బాధపడుతూ కష్టాలు అనుభవిస్తున్న ఆర్తికి బ్యాంక్ అధిక�
బోథ్: బోథ్ కోర్టు భవన నిర్మాణ పనులు తొందరగా ప్రారంభమయ్యేలా చూడాలని కోరుతూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు వినతి పత్రం అందించారు. ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్
నేడు దాఖలు చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్ధి విఠల్ దండేఅనంతరం పార్టీ సమావేశంహాజరుకానున్న మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలుఆదిలాబాద్, నవంబర్ 22 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో స్థానిక సంస్
అడవిలో తిరుగుతూ లెక్కించనున్న బీట్ అధికారులుట్రయల్స్,ట్రాంజెక్ట్స్గా విభజనమొదట మాంసాహార, తర్వాత శాకాహార ప్రాణుల లెక్కింపుఉట్నూర్ రూరల్, నవంబర్ 22 :ఆదిలాబాద్ జిల్లాలో జంతుగణన కార్యక్రమం సోమవారం
ముస్తాబైన శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయంఈ నెల 24న రథోత్సవం..ఐదు రోజుల పాటు జరుగనున్న వేడుకఏర్పాట్లు పూర్తి చేసిన పాలకమండలిజైనథ్, నవంబర్ 22 : ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతరకు �
పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలుమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డివినాయక్ సిటీ స్కాన్, డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభంనిర్మల్ చైన్గేట్, నవంబర్ 22 : పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అ�
అద్దె గది నుంచి అంబులెన్స్లో రిమ్స్కు తరలింపు‘నమస్తే’ కథనానికి స్పందనపర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్ శిరీష్ఎదులాపురం, నవంబర్ 22 : పక్షవాతంతో ఉన్న ఆర్తికి, రక్తహీనతతో బాధపడుతున్న తన కూతురు రేణుకక
దండేపల్లి, నవంబర్ 22: గూడెం శ్రీసత్యనారాయణ స్వామిని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వ�