ఈ యేడాది భారీగా పెరిగిన అడ్మిషన్లు ప్రైవేట్ను వీడి ప్రభుత్వ బడుల్లో చాలా మంది విద్యార్థుల చేరిక సర్కారు చదువులకే మొగ్గు చూపిన తల్లిదండ్రులు సర్కారు కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి సౌకర్యాల కల్పనతో పెరిగి�
ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహణ ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల కేంద్రాలు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుంటున్న నిరుద్యోగులు ఉట్నూర్, డిసెంబర్ 6 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్
ఆదిలాబాద్ రూరల్ / ఉట్నూర్ రూరల్, డిసెంబ ర్ 6 : ప్రభుత్వ కళాశాలలకు వచ్చే విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని కళాశాల, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్�
ఇచ్చోడ, డిసెంబర్ 6 : మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోకుండా యావత్తు దేశం గర్వించేలా క్రీడాకారులు ఎదగాలని, క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఇ
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 6: యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని బిర్సాపేట్, దంతన్పల్లి గ్రామాల్లో యాసంగి పంటలపై రైతులకు అవగాహన కల్పి�
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర పలు అంశాలపై దిశానిర్దేశం ఎదులాపురం, డిసెంబర్ 6 : లైంగిక వేధింపులకు గురైన బాధితులకు షీటీం సభ్యులు అండగా ఉండాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర స�
రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటనలు ఆసక్తి చూపుతున్న రైతాంగం ఆదిలాబాద్, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్య�
అందరూ టీకా తీసుకోవాలి జడ్పీ సీఈవో గణపతి వ్యాక్సినేషన్ కేంద్రాలు పరిశీలన ఇచ్చోడ, డిసెంబర్ 6 : ఒమిక్రాన్ వైరస్ బారిన పడకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని జడ్పీ సీఈవో గణపతి స�
పెట్టుబడులు తక్కువ.. ఆదాయం ఎక్కువ సేంద్రియ ఎరువుల వాడకం తింటే బలం నాడు రెక్కల కష్టం.. నేడు సాంకేతికం కాలక్రమేణా పత్తి, వరి వైపు మళ్లిన రైతులు వడ్లు కొనబోమంటున్న కేంద్రం.. ఆందోళనలో అన్నదాతలు పంటమార్పిడితోన�
జిల్లా, మండల పరిషత్లకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వంఉమ్మడి జిల్లాకు రూ. 26.23 కోట్లు..జడ్పీకి రూ.13.21 కోట్లు, మండలాలకు రూ. 13.02కోట్ల చొప్పున..నిర్మల్ టౌన్, డిసెంబర్ 5 : స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రజల�
తలమడుగు, డిసెంబర్ 5 : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఖోడద్ పంచాయతీ పాలకవర్గం వందశాతం సద్వినియోగం చేసుకుంటున్నది. సీఎం కేసీఆర్ పల్లెలను అందంగా తీర్చి�
యువతకు ఉపాధి వినియోగించుకుంటున్న ప్రజలుఉట్నూర్ రూరల్, డిసెంబర్ 5: ఆన్లైన్ సేవలు రోజరోజుకూ పెరుగుతున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. గతంలో పట్టణాల్లో ఉండడంతో గ్రామీణ ప్రాంత ప�