ఎదులాపురం,డిసెంబర్10: జిల్లాలోని అర్హులైన విద్యార్థులకు వంద శాతం ఉపకారవేతనాలు వెంటనే అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రీ మెట్రిక్, కొత్�
ఖానాపూర్ టౌన్, డిసెంబర్ 10: పట్టణంలోని శివాజీనగర్లో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు నాలుగు రోజులుగా వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం వేదపండితుల మంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహాన�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు జిల్లాకు రెండు చొప్పున కేంద్రాలు టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ గెలుపుఖాయం ఆదిలాబాద్, డిసెంబర్ 9 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థ�
మొదటి విడుత హరితహారంలో శ్రీకారం స్వయంగా పాల్గొని మొక్క నాటిన సీఎం ఆరేండ్లలో ఏపుగా పెరిగిన వృక్షాలు చిట్టడివిని తలపిస్తున్న వనం అటవీ అధికారుల శ్రమకు ఫలితం అంతర్జాతీయ స్థాయి వ్యక్తుల ప్రశంసలు ప్రకృతి ప్
ప్రతిష్టాత్మక కార్యక్రమంతో మారిపోయిన గ్రామ రూపురేఖలు సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. కొత్తగా జీపీ భవనం పూర్తి హరితహారంతో వీధుల్లో పచ్చదనం ఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వ�
ఉట్నూర్రూరల్, డిసెంబర్ 9 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ నెలాఖారులోగా పూర్తి చేయాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని హస్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక�
డీఎల్పీవో ధర్మరాణి సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం సిరికొండ, డిసెంబర్ 9 : గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని డివిజన్ పంచాయతీ అధికారి (డీఎల్పీవో) ధర్మరాణి అన్�
ఇంద్రవెల్లి, డిసెంబర్ 9 : భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మండల నాయకులు గురువారం బిపిన్ రావత్ చ�
మొదటిరోజు విధులకు దూరంగా కార్మికులు కలిసి కట్టుగా కార్మిక సంఘాల నిరసన బోసిపోయిన గనులు, ఓసీపీలు కార్మిక కాలనీల్లో సంఘాల ర్యాలీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వేలాన్ని నిలిపేయాలని డిమాండ్�
కేసుల పరిష్కారంలో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత ఎదులాపురం, డిసెంబర్ 9 : జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసుల్లో కక్షిదార�
రేపు స్థానిక సంస్థలఎమ్మెల్సీ పోలింగ్ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 కేంద్రాలునేడు ఆదిలాబాద్ టీటీడీసీలో సామగ్రి పంపిణీఆదిలాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : �
వరి కొయ్యలను సేంద్రియ ఎరువుగా మారిస్తే సిరులు70 శాతం ఎరువులు తగ్గుతాయ్..కాల్చివేస్తున్న మెజార్టీ రైతులు.. తద్వారా పర్యావరణ కాలుష్యం..సారం దెబ్బతింటుదంటున్న వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలుమేలు చేసే సూ�
ఈ నెల 1న ప్రారంభించిన డీఎస్పీ హర్షవర్ధన్మూడు నెలల పాటు శిబిరంపాల్గొంటున్న 150 మంది ఇంద్రవెల్లి, డిసెంబర్ 8 : ఇంద్రవెల్లి ఎస్ఐ నందిగామ్ నాగ్నాథ్ గ్రామీణ యువతకు ఉచితంగా ఆర్మీలో ఎంపికకు శిక్షణ ఇప్పిస్త�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్మార్కెట్ నిర్మాణానికి స్థల పరిశీలనరామకృష్ణాపూర్, డిసెంబర్ 8: ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మిస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. క్యాతనపల్లి మున�