ఆదిలాబాద్ : రేపు (మంగళవారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ స్థానానికి టీఆర�
స్థలం కొరత కారణంగా మిల్లుల్లో ముక్కుతున్న ధాన్యం ప్రతి నెలా తరలించాల్సిన లక్ష్యం 12 వేల మెట్రిక్ టన్నులు కేవలం 3 మెట్రిక్ టన్నులే సరఫరా గోదాముల్లో స్థలం లేక పేరుకుపోతున్న నిల్వలు ఈ ఏడాది జిల్లాలో తరలిం�
యార్డుల్లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలుమార్కెట్ చెక్పోస్టులు ప్రారంభంఉమ్మడి జిల్లాలో 18 మార్కెట్ యార్డులుఆదిలాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర సర్కారు సాగు చట్టాలను రద్దు చేయడంత�
రేపటి నుంచి పరీక్షల నిర్వహణహాజరుకానున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులుప్రశ్నాపత్రాలు తీసుకెళ్లాలని డీఈవో ఆదేశం నిర్మల్ అర్బన్, డిసెంబర్ 12 : ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఎస్ఏ-1 ప�
బ్రిడ్జి నిర్మాణానికి రూ. 8 కోట్లు మంజూరు శరవేగంగా కొనసాగుతున్న పనులు వచ్చే ఏడాదికల్లా అందుబాటులోకి వంతెన తొలగిపోనున్న 10 గ్రామాల ప్రజల కష్టాలు సర్వత్రా హర్షం కోటపల్లి, డిసెంబర్ 12 : వర్షాకాలం వస్తేనే వణుక
రెండు నెలల పాటు భక్తి శ్రద్ధలతో పూజలుపుణ్యక్షేత్రాల్లో వేడుకగా బోనాలు, పట్నాలు, ఒగ్గు కథలుపల్లెల్లో మొదలైన షష్ఠి బోనాల సందడినెన్నెల, డిసెంబర్ 12 : పల్లెల్లో మల్లన్న బోనాల సందడి మొదలైంది. గ్రామాలు, పుణ్యక�
లక్ష్యానికి చేరువలో టీకా ప్రక్రియమొదటి డోసు 97.24 శాతంరెండో డోసు 43.83 శాతంఈ నెలాఖరులోగా 100 శాతం పూర్తి చేసేందుకు కసరత్తుమంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ప్రత్యేక శ్రద్ధఅర్హులందరూ వేసుకునేలా అవగాహన వైద్యశ�
ఆర్మీ, పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణఉచిత నివాస, భోజన వసతిఇప్పటికే 772 మంది కేంద్ర బలగాలకు ఎంపిక196 మందికి పోలీస్ శాఖలో అవకాశంభూపాలపల్లి/ రెబ్బెన డిసెంబర్ 12: కార్మిక కుటుంబాలు, ప్రభావిత గ్రామాల్లోన
అయ్యప్ప స్వాములకు భిక్ష నిర్వహించిన ముస్లింలుమంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 12: మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించి ముస్లింలు మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్
సాగులో మార్పు దిశగా రైతులుగ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ అధికారులులోకేశ్వరం, డిసెంబర్12 : ఇతర పంటలు సాగు చేసే దిశగా రైతులు మందుకు సాగుతున్నారు. లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో
సిరికొండ/దస్తురాబాద్, డిసెంబర్ 12 : అధిక చలి, ఈదురు గాలులతో పశువులకు జీర్ణ వ్యవస్థ మందగించడం, ఆహారం తీసుకోక అవస్థలు పడుతాయి. పోషక పదార్థాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆవులు, బర్రెలు గాలికుంటు వ్యాధి బారిన పడే అ�
వేమనపల్లి, డిసెంబర్ 12 : ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రామగుండం ఓఎస్డీ శరత్చంద్రపవార్ పేర్కొన్నారు. ఆదివారం వేమనపల్లి మండల కేంద్ర�
నాడు ఏ అన్నదాత ఇంట చూసినా ఎడ్లుకుటుంబంలో ఒకటిగా మమేకంఎవుసంలో ప్రతి పనికీ వినియోగందుక్కి దున్నిన నాటి నుంచి ధాన్యం ఇండ్లకు చేరేవరకూ తోడుచుట్టాలింటికైనా.. జాతరలకైనా వాటితోనే పయనంయాంత్రీకరణతో పశుసంపద తగ�
18-35 ఏళ్లలోపు ఉన్న యువతీయువకులకు సదావకాశంఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వే పూర్తి.. 376 మంది గుర్తింపు..శిక్షణ కాలంలో ఒక్కొక్కరికి రూ.237 చొప్పున రూ. 21వేల స్కాలర్ షిప్15 నుంచి 90 రోజులపాటు తర్ఫీదునైపుణ్య శిక్షణను స�
రాష్ట్రం వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా 6వ స్థానంజాతీయ లోక్ అదాలత్కు భారీ స్పందనఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీతఎదులాపురం, డిసెంబర్ 11 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోర్డుల్లో శనివార