ఇంకా.. పెసర, మినుములు, శనగ వేసుకోవచ్చు..ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..నమస్తే’తో చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకుడు బాపుచెన్నూర్, డిసెంబర్ 19 : “యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేస్తే మంచిది. అధి
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావురూ. 6.48 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభంమంచిర్యాలటౌన్, డిసెంబర్ 19: మంచిర్యాల పట్టణాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివ
తరలివచ్చిన భక్తజనం..కిక్కిరిసిన ఆలయంఘనంగా సేవా సమితి వార్షికోత్సవ వేడుకలుబాసర, డిసెంబర్ 19: బాసర సరస్వతీ అమ్మవారిని భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో నిజామాబాద్, హ
డిసెంబర్ 31 వరకు దరఖాస్తు గడువుఏడాది పాటు ఉచిత బీమా..126 రంగాల్లో పని చేసే కార్మికులు అర్హులుభైంసా, డిసెంబర్ 19ప;ఏడాది పాటు ఉచిత బీమా..ఈ- శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసు కున్న కార్మికులకు మొదటి ఏడాది ఉచ�
బోథ్ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ తుల శ్రీనివాస్బోథ్, డిసెంబర్ 19: గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా సహకారం అందించాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ �
ఆదిలాబాద్ జిల్లాలో శరవేగంగా టీకా ప్రక్రియ311 గ్రామాలు, 6 మున్సిపల్ వార్డుల్లో నూరు శాతంత్వరలో మిగతా జీపీల్లో పూర్తి చేసేందుకు కసరత్తుదగ్గరుండి టీకాలు వేయిస్తున్న కలెక్టర్ సిక్తాపట్నాయక్ఆదిలాబాద్,
ఆ‘పాత’మధురం.. అధునాతనంమారిన జీవనశైలికి అనుగుణంగా సరికొత్త ఇసిరెలుప్రతి పనినీ సులువు చేసిన ఆధునిక పరికరాలుఆరోగ్యానికి దోహదపడిన నాటి వస్తువులుకాలక్రమంలో కనుమరుగు.. నేడు ఎన్నో గుర్తులుకరీంనగర్, డిసెంబ�
కుంటాల, డిసెంబర్, 18 : మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కల్లూర్ సాయిబాబా ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. దత్త జయంతిని పురస్కరించుకొని వేద పండితుల ఆధ్వర్యంలో దత్త జననం కార్యక్రమాన్ని నిర్వహించారు. �
త్రిదండి అహోబిలం రామానుజ జీయర్స్వామినస్పూర్లో 1008 మంది భగవత్ బంధువులతో ఆకట్టుకున్న కోలాటాల ప్రదర్శనసీసీసీ నస్పూర్, డిసెంబర్ 18: పోరాడి సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతుందని, నీటి వనరులు ప
నేడు, రేపు ఉత్సవాలుఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులులక్ష్మణచాంద, డిసెంబర్ 18 : లక్ష్మణచాంద మండలంలోని ధర్మారం గ్రామంలో కోతి దేవుని జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి రెండు రోజులపాటు నిర్వహించనుండగా, ఆలయం