ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 16 : డీఈవో కార్యాలయం లో ఉపాధ్యాయుల సందడి కనిపించింది. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను బుధవారం రాత్రి ప్రకటించారు. వీటిల్లో తప్పులు ఉండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగ�
ముథోల్, డిసెంబర్ 16 : అటవీ భూములకు తప్పనిసరిగా హద్దులు గుర్తించాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఫారెస్ట్ అధికారి (ఐజీ) ఈలా మురుగన్ సూచించారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో దాదాపు 75 ఎ
ఇంటర్ ‘ప్రథమ’లో ఉత్తీర్ణత శాతం ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 16 : అక్టోబర్లో నిర్వహించిన ఇంటర్మీయట్ పరీక్షా ఫలితాలను గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా 56 శాతంతో 5వ స్థానంలో నిల�
హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ 5,50,200మొక్కల పెంపకం సంరక్షణ కోసం ప్రతి కిలోమీటరుకూ ఒకరి నియమకం ఒక్కో మొక్క పెంపకానికి నెలకు రూ.10ఖర్చు నార్నూర్,డిసెంబర్16: జనజీవన శ్రేయస్సే లక్ష్యంగా హరితహారం పథకాన్ని రాష్ట్ర �
బేల, డిసెంబర్16: పంటసాగులో రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయాధికారి విశ్వామిత్ర అన్నారు. మండలంలోని చప్రాల గ్రామంలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగ
26 పంచాయతీల్లో 3 లక్షల మొక్కల ప్లాంటేషన్ ఆదర్శంగా నిలుస్తున్న కరంజి(టీ) బృహత్వనం భీంపూర్, డిసెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపట్టిన పల్లెప్రకృతివనాలు గ్రామాలకు వన్నె తెస్తున్న
రాష్ట్రంలో గోదావరిపై ఉన్న అతి పొడవైనది.. డంగ్సున్నంతో నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరని కట్టడం.. ఈ ప్రాంత వాసులకు అనుబంధాల వారధి మంచిర్యాల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ );మంచిర్యాల గంగపై నిర్మించిన రైల్వే వం�
సంప్రదాయ పంటలకు స్వస్తి.. విదేశీ సాగువైపు మొగ్గు..ఆన్లైన్లో వెతికి.. కొత్త పంట వేసి..పంట కాలం తక్కువ.. ఆదాయం ఎక్కువ..రెండెకరాల్లో సాగు.. పంటకు రూ.2 లక్షల లాభం..సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలకు ఎగుమతిస్థానికుల ఆసక�
నేడు, రేపు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెబీజేపీ ప్రభుత్వ విధానాలపై ఉద్యోగ జేఏసీ పోరాటంకుట్రలను ఆపేవరకు పోరాటం చేస్తామని ప్రకటననిర్మల్ టౌన్, డిసెంబర్ 15 : దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం
మంత్రి అల్లోల కృషితో ఆలయానికి మహర్దశరూ.1.25 కోట్లతో అభివృద్ధి పనులునేటి నుంచి దత్త జయంతి వేడుకలుఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ నిర్వాహకులువేడుకలకు హాజరుకానున్న మంత్రివేలాదిగా తరలిరానున్న భక్తులునిర్మల్ అ
వేమనపల్లి, డిసెంబర్ 15 : సీఎం సహాయ నిధి పేదలకు వరమని ఎంపీపీ కోలి స్వర్ణలత అన్నారు. బుధవారం వేమనపల్లి మండల కేంద్రంతో పాటు నీల్వాయి, చామనపల్లి, సుంపుటం గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు రూ. 3.74 లక్షల విలువైన �