ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 21: ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామ ని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని కైలాస్నగర్లో రూ.50లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, ఓపెన్జిమ్, రూ.55లక్షలత
నిర్మాణానికి రూ.3.60 కోట్లు మంజూరు పర్యాటక కేంద్రంగా బోథ్ ప్రాజెక్టు బోథ్, డిసెంబర్ 21: బోథ్ (కరత్వాడ) ప్రాజెక్టు వద్ద మినీ ట్యాంక్ బండ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలో పర్యాటకులను ప్రాజెక్టు చుట్�
ఎదులాపురం, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అవలంబిస్తున్న విధానానికి నిర�
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతతకుభీర్, డిసెంబర్ 20 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. బాకోట లోని ఆంజనేయస్వామి ఆలయంలో వారం రోజు లుగా �
స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా అభివృద్ధి పనుల పరిశీలనతలమడుగు, డిసెంబర్ 20 : స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. ఈ మేరకు తలమడుగు మం�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నరాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా శంషాబాద్లో పాడి పశువుల వసతిగృహం ప్రారంభంబేల, డిసెంబర్ 20: రాష్ట్రంలోని పాడి రైతులకు రుణాలు అందించి ప్రోత్సహిస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్�
జైపూర్, డిసెంబర్ 20: ఇందారం ఖని 1ఏ గనిపై ఈ నెల 16న మావోయిస్టుల పేరిట కరపత్రాలు అంటించిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ నరేందర్ వివరాలు వ�
రామగిరి, డిసెంబర్ 20: సింగరేణి సంస్థలో ఉ ద్యోగం రావడం వరంగా భావించాలని ఏపీఏ జీఎం ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేర కు వివిధ అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ఫిట్ అయిన ఏడుగురికి ఉద్యోగుల డిపెండెంట్లక
ఆసిఫాబాద్,డిసెంబర్20 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం అదనపు కలెక్ట�
నిర్మల్టౌన్, డిసెంబర్ 20: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం కింద 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేసేలా కసరత్తు చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారు�
రైతు వ్యతిరేక బీజేపీ సర్కారు తీరుపై టీఆర్ఎస్ ఆందోళనలు..ధాన్యం కొనుగోలులో కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నాలు..పురవీధుల గుండా భారీ ర్యాలీలు.. దిష్టిబొమ్మల దహనం..పాల్గొననున్న మంత్రి, ఎమ్మెల్యేలు, �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండోదిమంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులకు అందుబాటులోకి సేవలుమూడేళ్లకోసారి పరీక్షలు చేసుకోవడం వల్ల నేల స్వభావం తెలుసుకునే వీలుఅందుకనుగుణంగా పంటలు వేసి లాభాల ప
రైతు బాగు కోసం తపించే వ్యక్తిటీఆర్ఎస్లో పలువురి చేరిక సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 19: రైతులు బాగుండాలంటే దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని ఎమ్మెల్యే జ�