వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిఅందరూ వ్యాక్సిన్ వేసుకోవాలినచ్చన్ ఎల్లాపూర్లో కేంద్ర వైద్య బృందం సభ్యులుకడెం, జనవరి 7 : ప్రజలు రోగాల బారిన పడకుండా మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర వైద్య బృంద�
కేసీఆర్ పేరిట 100 గ్రామాల్లో నిర్మించేందుకు విప్ సుమన్ నిర్ణయం ఒక్కోచోట రూ. 4 లక్షలతో ఏర్పాటుకు కసరత్తు ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమీక్ష ఈ నెల 4న నమూనా చిత్రం విడుదల చెన్నూర్, జనవరి 6 : నియోజకవర్గంలోన
పాల్గొన్న మంత్రి అల్లోల, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు ఎడ్లబండ్ల ర్యాలీలు.. జై కేసీఆర్ నినాదాలు ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు ఆదిలాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతి�
కొనియాడిన ప్రజాప్రతినిధులు జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు నార్నూర్, జనవరి 6 : అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తూ అభివృద్ధి, సంక్షేమంలో జోడెడ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతున్
ఆదిలాబాద్ రూరల్, జనవరి 6 : ప్రతి ఒక్క విద్యార్థికి కరోనా టీకా వేయించాలని సెక్టోరల్ అధికారి జీ నారాయణ అన్నారు. పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో 15 ఏండ్లు నిండిన విద్యార్థులందరికీ కరోనా టీకా వేసే కార్యక్రమ�
సుగంధ ద్రవ్యాల బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సుందరేషన్ కడెం, జనవరి 6 : రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సుగంధ ద్రవ్యాల బోర్డ్డు నిజామాబాద్ రీజినల్ కార్యాలయ డిప్యూటీ డైరెక్�
కొవిడ్ నిబంధనలు పాటించాలి ఐటీడీఏ పీవో అంకిత్ అధికారులతో సమావేశం ఇంద్రవెల్లి, జనవరి 6 : మెస్రం వంశీయులు ఈ నెల 31న నాగోబాకు నిర్వహించే మహాపూజలతో ప్రారంభం కానున్న జాతరను వైభవంగా నిర్వహిద్దామని ఐటీడీఏ పీవో �
ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలివెకిలిచేష్టలు మానకపోతే ప్రజలు బుద్ధి చెబుతారురాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోలఆదిలాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘భారతీయ జనతా పార్టీ జాత�
జాబితా విడుదల చేసిన ఎన్నికల కమిషన్నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 6,75,784 మంది ఓటర్లుఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 4,11,951 మంది2808 పోలింగ్ కేంద్రాలుఆదిలాబాద్, జనవరి 5 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ఎన్నికల
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ఇచ్చోడ, జనవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న దని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నా రు. ఇచ్చోడలోని తహసీల్ కార్యాలయంలో లబ
ఎడ్లబండి మార్గంపై చర్చించిన మెస్రం వంశీయులుఈ నెల 12వ తేదీన గంగాజలం సేకరణకు పాదయాత్రసంప్రదాయ బద్ధంగా బండిని సాగనంపిన పెద్దలుఇంద్రవెల్లి, జనవరి 5: మెస్రం వంశీయుల మహాపూజలతో ఈ నెల 31వ తేదీన ప్రారంభం కానున్న నా�
రికార్డుస్థాయిలో క్వింటాలు ధరకుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ);కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. సీసీఐ మద్దతు ధర క్వింటాలుకు రూ. 6025 ఉండగా, బుధవారం వ్యాపారుల
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నత్వరలో రైల్వే బ్రిడ్జి నిర్మాణంఆదిలాబాద్ రూరల్, జనవరి 5 : ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తాము ముందుంటామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్�
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీబేల, జనవరి 5 : పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు