రైతులకు సిరులు కురిపిస్తున్న దూదిమద్దతు ధర కంటే రూ.3,575 అధికందిగుబడి తగ్గడం.. నాణ్యతే కారణం..ఆదిలాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెల్లబంగారం ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ అన�
ఆదిలాబాద్ రూరల్, జనవరి 4 : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ పేర్కొన్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా మంగళవారం మండలంలోని అంకోలి గ్రా
ముథోల్, జనవరి 4 : స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ-2021 కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో మంగళవారం కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. ముథోల్ మండల కేంద్రంలోని 16 కాలనీల్లోని పాఠశాలలు, అంగన్వా�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాఫురావ్అభివృద్ధి పనులు ప్రారంభంనేరడిగొండ, జనవరి 4 : తెలంగాణ సర్కారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని బోందిడి పం�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్లో వాహనం ప్రారంభంనిర్మల్ అర్బన్, జనవరి 4 : పిలలకు ఆపద వస్తే ఆదుకునేందుకు బాలరక్షక్ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు షేహజాదినిర్మల్ జిల్లా అధికారులతో సమావేశంనిర్మల్ టౌన్, జనవరి 4 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు విద్యార్థులకు పారదర్శకంగా అందేలా అధిక�
నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ప్రత్యేక టీకా క్యాంపు పరిశీలనభైంసాటౌన్, జనవరి 4 : పాఠశాలలు, కళాశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులు టీకా వేసుకోవాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ సూచించారు. కా
రైతుబంధు సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డిబీజేపీ నాయకుల తీరుపై విమర్శలుఆదిలాబాద్ రూరల్, జనవరి 4 : కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం బీజేపీ నాయకులు ధర్నాలు చేయడం హ�
నాగోబా ఆలయం వద్ద తొడసం వంశీయుల ప్రత్యేక పూజలు22 ఎడ్లబండ్లతో పయనం..ఇంద్రవెల్లి, జనవరి 4 : ఖాందేవ్ ప్రతిమల కోసం కెస్లాపూర్ వచ్చిన తొడసం వంశీయులు మంగళవారం నార్నూర్ తీరుగు పయనమయ్యారు. నాగోబా ఆలయ పరిసర ప్రాంత
తుదిదశకు చేరిన చెనాక-కొరాట పంప్హౌస్ పనులుఇప్పటికే బరాజ్, ప్రధాన కాల్వలు పూర్తివానకాలం పంటకు సాగునీరు అందించేందుకు ప్రయత్నాలుఆదిలాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద
ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్ల పరిశీలనఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం 15 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఒమిక్రాన్, థర్డ్�