IAS officer | రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు కలెక్టర్ల స్థాయిలో ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. అపూర్వ్ చౌహాన్ను జోగులాంబ గద్వాల అడిషన్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆయన వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భ
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబా
గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, పోలీసులు సమన్వయతతో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఒలింపిక్ డేను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నుంచి కుమ్రం భీం చ�
పర్యావరణాన్ని రక్షించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుర
కొనుగోలు కేంద్రా ల్లో ఉన్న ధాన్యాన్ని రెండు రోజుల్లో మి ల్లులకు తరలించాలని అధికారులను జి ల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్
ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి వ
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఇంటర్, పదో తరగతి పరీక్షలపై అధ�
భువనగిరి కలెక్టరేట్ : స్వచ్ఛ ఇన్నోవేటీవ్ టెక్నాలజీ ఛాలెంజ్లో భాగంగా భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ వ్యర్ధాల నిర్వహణలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహించడాని�
అబ్దుల్లాపూర్మెట్ : రాజీవ్ స్వగృహకు కేటాయించిన భూములను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతీక్జైన్ బుధవారం పరిశీలించారు. మండలంలోని కవాడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 148, 35లో గల 40ఎకరా
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు ఇచ్చిన రైతుల జాబితాలో పొరపాట్లు సరిచేసేందుకు మంగళవారం కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో భూ నిర్వాసితులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అదనపు కలెక్ట
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్పీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు జాతీయ రహదారుల ప్రాతిపాధిక సంస్థ (నేషనల్ హైవే అథార్టీ)నుంచి మంజూరు చేసిన నష్ట పరిహారం చెల్లి