రామగుండం నగర పాలక సంస్థలో ఏలాంటి అవినీతి, అక్రమాలకు తావు ఉండదు.. ఒకవేళ ఏమైనా లోపాలు తలెత్తితే నా దృష్టికి తీసుకవస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటా.. అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ (ఎ�
Commercial Crops | రైతులు ఒకరికి చేయి చాచే విధంగా కాకుండా చేతితో ఒకరికి ఇచ్చే విధంగా రైతులు, రైతు కూలీలు ఆర్థికంగా ఎదగాలని ఇన్చార్జి అదనపు కలెక్టర్ నరసింగరావు ఆకాంక్షించారు.
KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 9 : జిల్లాకేంద్రంలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సందర్శించారు. భగత్నగర్లో గల ఆ సంస్థ కార్యాలయానికి మధ్యాహ్నం అకస్మికంగా �
ఎలాంటి షరతుల్లేకుండా దళితబంధు రెండో విడుత నిధులు గ్రౌండింగ్ చేపట్టాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ దళితబంధు లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్లోని తెలంగాణ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్
Medak | మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సక్రమంగా పెట్టాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. రామాయంపేట తెలంగాణ గురుకుల పాఠశాలను శుక్రవారం అడిషనల్ కలెక్టర్.. పాఠశాలలోని క�
Additional Collector Ankit | జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను పరిశీలించి, ఏవైనా మార్పులు, చేర్పులు అవసరం ఉంటే సూచనలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీలను కో�
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పోస్టు గత ఆరునెలలుగా ఖాళీగా ఉన్నది. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన భూపాల్రెడ్డి సస్పెన్షన్కు గురైన తర్వాత ఆ పోస్టులో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. దీంత
కరీంనగర్ మిల్లర్స్ అసోసియేషన్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు సంచలనం రేపగా, వివిధ కారణాలు చూపుతూ మిల్లర్ల నుంచి వసూళ్లకు పాల్పడడం, అధికారులకు పెద
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆ�
సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాంకడే అన్నారు. సోమవారం ఆమె గిర్మాజీపేట సీకేఎం హాస్పిటల్ను సందర్శించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు.
ప్రతి పంచాయతీలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం, పంచాయత్ అవ�