Medak | మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సక్రమంగా పెట్టాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. రామాయంపేట తెలంగాణ గురుకుల పాఠశాలను శుక్రవారం అడిషనల్ కలెక్టర్.. పాఠశాలలోని క�
Additional Collector Ankit | జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను పరిశీలించి, ఏవైనా మార్పులు, చేర్పులు అవసరం ఉంటే సూచనలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీలను కో�
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పోస్టు గత ఆరునెలలుగా ఖాళీగా ఉన్నది. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన భూపాల్రెడ్డి సస్పెన్షన్కు గురైన తర్వాత ఆ పోస్టులో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. దీంత
కరీంనగర్ మిల్లర్స్ అసోసియేషన్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు సంచలనం రేపగా, వివిధ కారణాలు చూపుతూ మిల్లర్ల నుంచి వసూళ్లకు పాల్పడడం, అధికారులకు పెద
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆ�
సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాంకడే అన్నారు. సోమవారం ఆమె గిర్మాజీపేట సీకేఎం హాస్పిటల్ను సందర్శించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు.
ప్రతి పంచాయతీలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం, పంచాయత్ అవ�
కీసరగుట్ట జాతర, బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగస్త్యా తెలిపారు. కీసరగుట్టలో సోమవారం పార్కింగ్ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక
పాఠశాలల ఆధునీకరణకు ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు..మన బడి కార్యక్రమంలో భాగంగా పోచారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దారు.
సంపూర్ణ అంధత్వ నివారణే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మి క శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి మొదటి రోజు ప్రజల అనూహ్య స్పందన లభించింది.జవహర్నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, ప
జంతు సంక్షేమానికి ప్రతి పౌరుడు విధిగా నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని జూనియర్ వెటర్నరీ అసిస్టెంట్ �
అందరూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి గణతంత్ర వేడుకలను జయప్రదం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జ�