సంపూర్ణ అంధత్వ నివారణే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మి క శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి మొదటి రోజు ప్రజల అనూహ్య స్పందన లభించింది.జవహర్నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, ప
జంతు సంక్షేమానికి ప్రతి పౌరుడు విధిగా నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని జూనియర్ వెటర్నరీ అసిస్టెంట్ �
అందరూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి గణతంత్ర వేడుకలను జయప్రదం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జ�
ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లను పర్యవేక్షించవలసిందిగా మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మండల ప్రత్యేక�
యాదాద్రి పవర్ప్లాంట్ కింద మిగిలి ఉన్న భూములను త్వరలోనే సర్వే చేయిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామ శివారులోని యాదాద్రి పవర్ప్లాంట్ భూములను మంగళవారం �
వైకుంఠధామాల్లో వసతులను కల్పించి సంక్రాంతిలోపు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అక్కడ నీటి సరఫరా, విద్యుత్ సదుపా�
మంత్రి పిలుపునకు స్పందించి ఓ యువ ఐఏఎస్ అధికారి సరికొత్త ఒరవడిలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ పిల్లలకు మ్యాట్లు అందజేసేందుకు మంత్రి సబితారెడ్డికి జిల్లా అదనపు కలెక్టర్ �
హుస్నాబాద్ పట్టణంలో ఇంకా అంసపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను సత్వరంగా పూర్తి చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణ శివారులో నిర్మిం
రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజినీరింగ్ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్�
ఆధార్ నమోదు కేంద్రాల్లో అక్రమ వసూళ్లు, నకిలీ ఆధార్ కార్డుల తయారీ జోరుగా సాగుతున్నాయి. నిరక్షరాస్యులే లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్న వారు కొందరైతే ..ఇంకొందరు కాసులకు కక్కుర్తి �
కొత్త ఓటు నమోదుతోపాటు సవరణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. 2023 జనవరి 1వ తేదీకి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.