జైనూర్ మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా రూ. 2 లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లతో పాటు కామన్ సర్వీస్ సెంటర్ను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ దిపక్ తివారీ శుక్
‘సారూ.. మీ కాళ్లు మొక్కుతాం..మాకు తాగునీళ్లు అందించండి’ అంటూ గిరిజనులు ఎస్సై కాళ్ల మీద పడి వేడుకున్నారు. ఈ ఘటన సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో జరిగింది.
వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మ�
జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొట్నాక్ భీమ్ రావ్ చిల్డ్రన్స్ పార్క్లో సమస్యలు పరిష్కరించి, మరింత అభివృద్ధి చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
మహిళా సంఘాలు స్వశక్తితో ఎదిగేందుకు చర్యలు చేపట్టాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అడ�
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిషరించి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.
జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్�
2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న మరమ్మతులు పూర్తవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పేర్కొన్నారు.
ఈ నెల 13న ప్రతి ఒకరూ ఓటు హకు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అంబేదర్ చౌరస్తా వరకు 5-కే రన్ను జిల్లా అదనపు కలె�