లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఇందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పూర్తి స్థాయిలో పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి సూచించారు.
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక ఈ నెల 15న ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు �
కాగజ్నగర్ పురపాలక సంఘ అభివృద్ధికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. సోమవారం కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్�
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సందర్శించారు. సీసీ �
చిరు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా చేయూతనిద్దామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లాలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల వార�
సిర్పూర్(టీ) మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ విస్తృతంగా పర్యటించారు. మండలకేంద్రంలోని సిర్పూర్(టీ) సామాజిక దవాఖాన, జడ్పీ పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.
మండల కేం ద్రంలోని ఐకేపీ స్త్రీనిధి భవనంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మం చి నూనె తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ బుధవారం ప్రారంభించారు.
విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచించారు. జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం నిర్వహించిన భేటీ బచావో భేటీ పడావో కార్�
వాసాలమర్రి గ్రామ పునర్నిర్మాణానికి గ్రామస్తులు వ్యక్తిగత అంగీకార పత్రం ఇవ్వాలని, అన్ని కుటుంబాలకూ కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తామని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు.