Additional Collector | గ్రామ పరిపాలన అధికారులు అంకితభావంతో పనిచేస్తూ రైతులకు భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ సూచించారు.
రామగుండం నగర పాలక సంస్థలో స్వచ్ఛత హీ సేవా ర్యాలీని అదనపు కలెక్టర్ అరుణ శ్రీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అధికారులు, సిబ్బందిచే కలిసి ర్యాలీలో నడక సాగించారు. పక్షం రోజుల పాటు చేపడుతున్న స్వచ్ఛత హీ సేవాల
కుటుంబ యజమాని మరణిస్తే రూ.20వేల ఆర్థిక సహాయం వర్తించే కేంద్ర ప్రభుత్వ జాతీయ కుటుంబ లబ్ధి పథకంపై రామగుండం కార్పొరేషన్ ద్వారా ప్రచారం చేపట్టాలని, అందుకు బల్దియాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఫైట్ ఫర్ బెట�
ప్రమాదాలకు , అనారోగ్యానికి గురి కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ సూచించారు. రామగు�
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గ�
కరీంనగర్ జిల్లా కేంద్రoలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో గల ఈవీఎంల గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో కే మహేశ్వర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభపరిష్కార వేదికగా నిలుస్తుందని, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కరీంనగర్ అర్బన్ పరిధిలో�
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సదుపాయాలను వినియోగించుకుంటూ చేనేత కార్మికులు ఆర్థికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు ఆకాంక్షించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ కాంప్లెక్స
మరణించినా జీవించాలంటే... ప్రతీ ఒక్కరూ అవయవదానంకు ముందుకు రావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ అన్నారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో జాతీయ అవయవదాన దినోత్�
పారిశుధ్య పనుల్లో అలసత్వం పనికిరాదని, పకడ్బందీ స్వచ్ఛత పనులు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్యర్యంలో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులు అదనపు కలెక్టర్ బుధ�
కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాoను అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గన�
పట్టణ శివారులోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్�
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాలను రామగుండం నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రోడ్లపై పశువులు కనిపిస్తే వెంటనే గోశాలకు తరలించాలని ఈ నెల 4న ఆమె ఆ�
అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేను జిల్లా అధికారులు, తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు.
భూ సమస్యల పరిష్కారానికి గాను నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. బోధన్ పట్టణంలోని గ్రామచావిడిలో ప్రారంభించిన భూభారతి రెవె