Illegal assets | పాఠశాలకు అనుమతి విషయంలో గత నెల రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్కు గురైన వెంకట్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు.
రామగుండం కార్పొరేషన్ ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా కార్యాలయంలో సమర్పిస్తే పరిశీలిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు.
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఇదివరకు ప్రారంభించిన వివిధ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని, అలాగే నగరంలో ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని ఇంజ�
రామగుండం నగర పాలక సంస్థలో ఆసక్తి ఉన్న మహిళలకు ఉపాధి కల్పిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వార్డు అధికారులు, మెప్మా �
అమృత్ మిత్రలుగా పని చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వశక్తి మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ అన్నారు. రామగుండం నగర పాలక కార్యాలయంలో సోమవారం సాయంత్రం అమృత్ �
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచాలకు కక్కుర్తి పడిన అధికారులు శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట్రెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యూవల్
రైతులు ధాన్యం కొనుగోల్లు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. గురువారం బీర్ పూర్ మండలంలోని తుంగూర్, కొల్వయి, తాళ్లధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు �
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించినా, నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, సకాలంలో పనులు ప్రారంభించకపోయినా సదరు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి ఆపై బ్లాక్ లి�
ఈ -శ్రమ్ పోర్టల్లో భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు పేర్లు నమోదు చేసుకోని ప్రభుత్వం అందించే వివిధ సామాజిక భద్రత పథకాలు పొందాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన చాంబర�
Education development | జిల్లాలో పాఠశాల విద్యాభివృద్ధికి మండల విద్యాధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ , జిల్లా విద్యాశాఖాధికారి ఏ.వెంకట్రెడ్డి అన్నారు.
సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసోసియేషన్)పై అందరికీ తప్పనిసరిగా అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు జిల్లా సమీకృత కార్యాలయా�
వరి ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్(2025-26) ధాన్యం కొనుగోళ్ల సన్నాహక సమావేశం వివిధ శాఖల అధికారులు, ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, డీసీఎం ఎస్
భూ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. బుధవారం పెగడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల