ప్రముఖ మళయాళ నటి, ఫిల్మ్ మేకర్ అంబికా రావు కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. 58 ఏండ్ల అంబిక చాలా కాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు.
భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, నటనలో వేరియేషన్స్ చూపిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అందాల భామ రెజీనా కసాండ్రా. తను ప్రధాన పాత్రలో నటించిన ‘అన్యాస్ ట్యుటోరియల్' వెబ్ సిరీస్ జులై ఒకటిన ‘ఆహా’లో విడు
ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘విరాటపర్వం’ సినిమా హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. ఆమె వ్యాఖ్యలను కొంతమంది విమర్శిస్తున్నా, మరికొందరు సమర్థిస్తున్నారు. “క�
Chitrangada Singh | చిత్రాంగద సింగ్.. అందమంతా కళ్లలోనే ఉంది. ఆ పెద్దపెద్ద కళ్ల వైపు ఓ నిమిషం చూస్తే చాలు. కైపెక్కిపోతుంది. రాజస్థానీ రాచకన్యల సోయగమంతా తనకే వచ్చేసినట్టుంది. అన్నట్టు, చిత్ర ప్రొడ్యూసర్గా మారింది. రచయ�
నజ్రియా ఫహాద్...చేసినవి తక్కువ చిత్రాలైనా దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రతిభగల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆమె తెరపైకి వస్తున్నది. నాని సరసన ఆమె నటిస్తున్న సినిమా ‘అంటే సుందర
కథానాయిక నర్గీస్ ఫక్రి ఇటీవల కొద్ది నెలలు విరామం కోసం ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో ఆమెను అవకాశాలు పలకరించడం మానేశాయి. నెలలపాటు తెరకు దూరమైతే ఇక ‘మళ్లీ ఇండస్ట్రీలో కనిపించవ్..’ అన్న ఆమె స్నేహితుల మాటలే న�
అగ్ర కథానాయిక నయనతార వివాహానికి ముహూర్తం దగ్గరపడుతున్నది. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్శివన్తో ఆమె వివాహం ఈ నెల 9న తమిళనాడులోని మహాబలిపురంలో జరుగనుంది. ఈ జంట ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి �
అవుట్డోర్ షూటింగ్లో పాల్గొనడంతో వడదెబ్బకు గురైన ప్రముఖ బెంగాలీ నటి డొలన్ రాయ్ కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. బెంగాలీ సినీ, టీవీ పరిశ్రమలో పేరొందిన డొలన్ రాయ్ ఆరోగ్య పరిస్ధితి ప్రస్
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటి దక్షా నగర్కర్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మా�
నటనలో తనకెప్పుడూ సంతృప్తి దొరకలేదని చెబుతున్నది అగ్ర నాయిక కీర్తి సురేష్. ప్రతి సినిమా తనకు ఇంకా బాగా నటించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తుందని అంటున్నదామె. ఇటీవలే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంత�
కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల లొల్లి కాకరేపుతున్నది. పార్టీ కోసం పనిచేసి, గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు