అగ్ర కథానాయిక నయనతార వివాహానికి ముహూర్తం దగ్గరపడుతున్నది. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్శివన్తో ఆమె వివాహం ఈ నెల 9న తమిళనాడులోని మహాబలిపురంలో జరుగనుంది. ఈ జంట ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి �
అవుట్డోర్ షూటింగ్లో పాల్గొనడంతో వడదెబ్బకు గురైన ప్రముఖ బెంగాలీ నటి డొలన్ రాయ్ కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. బెంగాలీ సినీ, టీవీ పరిశ్రమలో పేరొందిన డొలన్ రాయ్ ఆరోగ్య పరిస్ధితి ప్రస్
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటి దక్షా నగర్కర్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మా�
నటనలో తనకెప్పుడూ సంతృప్తి దొరకలేదని చెబుతున్నది అగ్ర నాయిక కీర్తి సురేష్. ప్రతి సినిమా తనకు ఇంకా బాగా నటించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తుందని అంటున్నదామె. ఇటీవలే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంత�
కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల లొల్లి కాకరేపుతున్నది. పార్టీ కోసం పనిచేసి, గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు
ఉత్తరాదిలో ఉత్తమ నటిగా, దక్షిణాదిలో గ్లామర్ తారగా.. గుర్తింపు తెచ్చుకున్నది తాప్సీ పన్ను. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఈ స్థాయికి చేరుకున్నది తాప్సీ. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డుంకీ’�
కన్నడ నటి చేతనా రాజ్ (21) బెంగళూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. ప్లాస్టిక్ సర్జరీ కోసం ఆమె సోమవారం ఆస్పత్రిలో చేరగా సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయారు. ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ ప
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు ప్రగతి. ఏ పాత్రలోనైనా తనదైన శైలి నటనతో మెప్పిస్తుంది. తాజాగా ‘ఎఫ్-3’ చిత్రంలో కీలక పాత్రలో నటించిందామె. వెంకటేష్, వరుణ్తేజ్ కథానాయకులుగా అ�
విక్రాంత్, మెహరీన్ జంటగా నటిస్తున్న ‘స్పార్క్' చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాద�
తమిళ దర్శకుడు విఘ్నేష్శివన్, అగ్ర కథానాయిక నయనతార పెళ్లికి సన్నాహాలు చేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. గత ఐదేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. విదేశాల్లో షికార్లు చేయడంతో పాటు అనేక వేద�
వయసుతో వచ్చే పరిణితి వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుందని...ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు ప్రేరణనిస్తుందని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ఇటీవల ఓ మాస పత్రిక ముఖచిత్రంపై ఈ సుందరి అందాలొలికిస్తూ హాట్హా�
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఈడీ షాక్ ఇచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల మేర ఆస్తులను